Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటుంది. నవంబర్ 19న లేదా నవంబర్ 20 కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్యాదవ్ కూతురు రోహిణి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కుటుంబ సంబంధాలతోనూ దూరం జరుగుతున్నట్టు స్పష్టం చేశారు.
బీహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తప్పులు, నిర్లక్ష్యపూరిత చర్యలను చెరిపేయలేవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
తన రాజకీయ జీవితం 2020లోనే ముగిసిపోయిందని కొందరు నేతలు పేర్కొన్నారని, అయితే తాను పోరాడి పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధ్యక్షుడు చిరాగ్ పాశ�
Lalu Yadav | బీహార్ ఎన్నికల్లో (Bihar Assembly elections) ఆర్జేడీకి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్కు మరో షాక్ తగిలింది. ఆయన కుమార్తె రాజకీయాలకు గుడ్బై చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి నోటా వాటా పెరిగింది. ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారి కోసం ఈవీఎంలపై ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నన్ అదర్ దేన్ అబౌ(పైన ఉన్న ఎవరూ కాదు-నోటా) గుర్తుపై గత అసెంబ్లీ ఎన�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన దరిమిలా రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్�
Bihar Vote Share: జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ మధ్య బీహార్లో టఫ్ ఫైట్ నడిచింది. ఈ మూడు పార్టీలు కీలక ఓట్లను రాబట్టాయి. ఈసీ వెబ్సైట్ ప్రకారం ఓట్ షేర్లో ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్
Chirag Paswan: బీహార్ రాజకీయాల్లో యువ కెరటం చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. 29 స్థానాల్లో లోక్ జన శక్తి పార్టీ పోటీ చేయగా.. తాజా సమాచారం ప్రకారం ఆ పార్టీ 22 స్థానాల్లో లీడింగ్లో �
CM Nitish Kumar: బీహార్లో మళ్లీ నితీశ్ కుమార్ సీఎం కానున్నారు. ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూసుకెళ్తున్నది. ఇక నితీశ్ ఇంటి ముందు భారీ పోస్టర్ వెలిసింది. టైగర్ అబీ జిందా హై పెట్టిన పోస్టర్ అందర్నీ ఆకర్ష�
Bihar Assembly Election Results: నితీశ్ కుమార్ను ముద్దుగా సుశాసన్ బాబు అని పిలుస్తారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్సీగా తన పార్టీని విజయపథంలో నడిపారు. మహాఘట్బంధన్ను మట్టికరిపిస్తూ.. ఎన్డీ�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై (Bihar Results) ఒక స్పష్టత
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జేడీయూ అధినేత, రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొ�