Jitan Ram Manjhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్లో బిజీగా ఉన్నాయి. ఆదివారం ఎన్డీయే కూటమి సీట్ల షేరింగ్ ప్రక్రియను పూర్తిచేసింది.
బీహార్ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ
ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పాలె, అభాండాలు వేయాలె, కుప్పలుతెప్పలుగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలె, అలవిగాని వాగ్దానాలు చేయాలె, గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టాలె, ప్రజలను ఊహల పల్లకిలో ఊరేగించాలె, అరచేతిలో �
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU)కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీలో చేరు�
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార ఎన్డీఏలో ముసలం ఏర్పడింది. సీట్ల సర్దుబాటు వ్యవహారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనపడడం లేదు. బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థ�
Bhojpuri star Pawan Singh | వివాదాస్పద భోజ్పురి నటుడు పవన్ సింగ్కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'వై ప్లస్' (Y+) కేటగిరీ భద్రతను కల్పించినట్లు తెలుస్తుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్-ప్రశాంత్ కిశోర్ చేతులు కలపనున్నారా? రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదని చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వర్గాలు మంగళవారం ఎన్డీటీ�
Prashanth Kishore : మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమధ్యే రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఓట్ల కదన రంగంలో దూకుతున్నారు.
Bihar Polls | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 17 సంస్కరణలు తీసుకువస్తున్నట్టు (17 New Initiatives) ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) ప్రకటించిన వి�
CEC Gyanesh Kumar: సిర్ ప్రక్రియతో బీహార్ ఓటర్ల జాబితా శానిటైజ్ అయ్యిందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ధన ప్రవాహానికి తెరలేపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ ఆరోపించారు.
బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్లో తరచూ పర్యటిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సన్నద్ధమవుతున్నారు. బీహార్లోని సీమాంచల్ ప్రాంతం నుంచి తన ఎన్నికల ప్రచారాన�
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నది. ‘సర్' కోసం రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులు (స