Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం బీహార్ అసెంబ్లీ 18వ ఎన్నికల ప్రచారం రెండు ప్రధాన కూటముల మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్నది. ఇప్పటికీ 17 సంవత్సరాలకు పైగా పాలక ఎన్డీయే (జేడీయూ, బీజేపీ కూటమి) ముఖ్యమంత్రిగా ఉ
NDA Manifesto | వారం రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస
ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి నాటకాలైనా వేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ముజఫర్పూర్లో తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్ర
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం చేసేందుకు దయాల్పూర్ పంచాయతీని బుధవారం సందర్శించిన వైశాలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అవదేష్ సింగ్ని గ్రామస్�
వచ్చే నెలలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆర్జేడీ, కాంగ్రెస్లతో కూడిన విపక్ష మహాఘట్బంధన్ కూటమి మంగళవారం తేజస్వీ ప్రాణ్ (తేజస్వీ ప్రతిజ్ఞ) పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస
ఎన్నికల షెడ్యూల్కు ముందు సీఎం రేవంత్రెడ్డిని బీహార్ మొత్తం తిప్పుతూ ప్రచారం చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పుడు తత్వం బోధపడినట్టున్నది. ఆయన ద్వారా నష్టమే తప్ప.. పార్టీకి లాభం లేదనే అభిప్రాయాన
రాష్ట్ర ముఖ్యనేత బృందం తాజా ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. డీసీసీ అధ్యక్షుల ఎంపిక మీద కీలక చర్చలు అని పైకి చెప్తున్నా, బీహార్ గురించేనని ప్రచారం జరుగుతున్నది.
JDU | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయాన జన్ సురాజ్ పార్టీ నేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయనని ఆయన వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు ఖరారు చేసుకుని రెండు రోజులు కూడా కాకముందే బీహార్లోని అధికార ఎన్డీఏలో ముసలం ప్రారంభమైంది. చిన్న పార్టీలైన ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం),