దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. మంగళవారం 122 శాసనసభ స్థానాలకు జరిగిన రెండో, చివరి విడత ఎన్నికలకు ఓటర్లు పోటెత్తారు.
Bihar Elections | బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత (final phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.
బీహార్ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Elections) ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకొందా? అందుకే, తొలి దఫా పోలింగ్ ముగియగానే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిందా? జరుగుతున్న పరిణామాలను విశ్
కేంద్ర విద్యుత్తు శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్కే సింగ్ బీహార్లోని తన సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన ఆర్కే సింగ్ చేస�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజు గురువారం ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై లఖిసరాయ్లో గ్రామస్తులు రాళ్లు, పేడ, చెప్పులు విసిరి తమ నిరసన తెలియచేశారు. గుంతలు నిండ�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారా? ఐదేండ్ల పాలనలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని ప్రజలు.. ఈసారి తమ ఓటుతో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు బుద్ధి చెప్పనున్నారా? గురువా�
Bihar Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.