RJD | రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఎంపికయ్యారు. శనివారం ఆయనకు జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు సర్టిఫికెట్ను అందజేశారు. పట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్జే�
Mobile App Vote | కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో ద�
కేంద్ర మంత్రి, లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీహార్ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చీఫ్ విప్ అరుణ్ భార్తీ ఈ వ
బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక మిత్ర పక్షాన్ని కోల్పోయింది. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, ఎన్డీయేలో తమకు అన్యాయం జరిగిందని, తమది దళ�
Prashant Kishor | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే జన్ సూరజ్ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న పార్టీని ప్రారంభించనున్నారు. జన్ సూరజ్ పార్టీ 2025లో జరిగే బిహార్ అ
Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోనే 2005 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడతామని జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ ఝా స్పష్టం చేశారు.