అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుక
తెలంగాణను కుంభవృష్టి ముంచెత్తింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలోఅల్పపీడనం, అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం దంచికొట్టింద
గురుకులాల విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల సాంబార్తో భోజనం పెట్టడంపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర లేక కడుపు మాడ్చుకుంటు న్న విద్యార్థుల దీన స్
దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదు అన్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రంథాలయ (Library) పరిస్థితి మారింది. నిరుద్యోగ యువతీ, యువకులకు విజ్ఞాన సముపార్జన కోసం నిర్మించిన ఈ విజ్ఞాన �
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించా�
మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ (Lakshmi Barrage) వద్ద సెక్యూరిటీ గార్డ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో మేడిగడ్డ �
జయశకర్ భూపాలపల్లి జిల్లా కాటారం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
‘కొలువుల దందాలో కోటికి స్కెచ్' అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సమారు 30 మంది నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల చొప్పున వసూలు చేసిన �
అప్పుల బాధతో మరో రైతు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) అనే రైతు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్య�
రైతులపై అటవీ అధికారులు దాడికి దిగారు. అటవీ భూముల్లో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. భూపా
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, చికిత్సకు ఆర్థికస్థితి సహకరించక అవస్థలు పడుతున్న వ్యక్తికి జయశంకర్ ఫౌండేషన్ (Jayashankar Foundation) అండగా నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని నిరుప�