పేద విద్యార్థులు చదువులో రాణిస్తే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు �
బీఆర్ఎస్ సర్కారు రాబట్టిన పెట్టుబడులు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నట్టుగానే, అప్పట్లో అభివృద్ధి చేసి పంపిణీ కాకుండా ఉన్న పారిశ్రామిక వాడలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో భ�
వచ్చిన నిధులకు రెండుసార్లు అట్టహాసంగా మంత్రి, ఉన్నతాధికారులు కలిసి శంకుస్థాపనలు చేశారు. కానీ, నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్క్ ఏజెన్సీ వారు స్పందించడం లేద�
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. వీటి నిర్మాణానికి ఎంఈఐఎల్ రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నది.
నల్లగొండ జిల్లాను బంగారు కొండగా మారుస్తామని, ఏడాది కాలంలోనే మిర్యాలగూడ నియోజకవర్గం రూపురేఖలను మార్చి చూపిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యేల విగ్రహాల ఏర్పాటు విషయంపై ఉద్రిక్తత వాతావర ణం చోటుచేసుకుంది. శుక్రవారం దుబ్బాక బస్టాండ్ వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహం ఏర్పా టు కోసం
వికారాబా ద్ జిల్లాలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు బుధవారం రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేకలగండిలోని 30 ఎక
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని కస్తూర్బాలో ఇంటర్ కళాశాల అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్పై శనివారం రగడ జరిగింది. కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ కళాశాలకు అదనపు గదుల ని�
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంతోపాటు తడగొండ, స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లో రూ.35లక్షలతో చేప
మండల కేంద్రంతోపాటు కాటవరం, తిమ్మాయిపల్లి, శాఖాపూర్ తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్రెడ్డి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో మరో సంస్థ ముందుకొచ్చింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూసిస్ ఇండియ
తెలంగాణ ప్రగతి.. దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల హార్డ్వేర్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ (డిఫెన్స్) ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
నగరంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నదని మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. స్థానిక 34వ డివిజన్లో ధోబీఘాట్ వద్ద పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశా�
చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, రైతులకు మేలు జరుగుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు అన్నారు. మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కుకుడ, కుశ్నపల్లి వాగులపై చెక్డ్యాం పనులకు ఆయన భూమి పూజ చ�