ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని, అది రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చే
భూ భారతి చట్టం -2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించ
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటీవల అకారణంగా కరీంనగర్ కలెక్టర్పై సీరియస్ అయిన మంత్రి.. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డిపై
భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ ఎస్డబ్లయూసీ గోదాం నందు భూ భారతి చట్టం 2025 పై
రాష్ట్రంలో నూతనంగా అమలుచేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యలు సులభ పద్ధతిలో పరిష్కారమవుతాయని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ నా�
Minister Ponguleti | భూభారతి 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ సంపత్కుమార్ అన్నారు.
రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ అన్నారు. గ్రామాల్లో చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి రైతులు దరఖాస్తు చేసుకోవా�
భూ సమస్యల పరిష్కారం దిశగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని సిద్దిపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని విపంచి క�
Minister Ponguleti | రైతుకు అండగా ఉండేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామని, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భూభారతి ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Dharani Portal | ధరణి పోర్టల్ పనిచేయడంలేదు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నిలిచిపోయాయి. దీంతో భూ క్రయ, విక్రయాలకు అంతరాయం ఏర్పడింది.
Bhu Bharati Act | భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామాలు, వాటి అమలు వేగవంతం అవుతాయని భూ భారతి రూపశిల్పి, వ్యవసాయ భూమీ చట్టాల నిపుణులు భూమి సునీల్ (Bhumi Sunil Kumar)అన్నారు.
భూ భారతి చట్టం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూ భారతి చట్టంపై వర్షాప
భూ భారతి చట్టంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను తిరోగమన దిశగా నడపాలని కంకణం కట్టుకున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేసీఆర్పై అక్కసుతో రద్దు చేసి, ప్రజలపై మళ్