భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల అధారంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, విచారణ చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్.. అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో �
భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
కొన్నేండ్లుగా తమ భూములకు పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందక తీవ్రంగా నష్ట పోతున్నామని, భూ భారతి చట్టం ద్వారా నైనా తమ భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్ట�
భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భవిషత్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో బుధవారం జరిగిన భూభ
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదని కలెక్టర్ సత్యశారద అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక
‘మేము సన్న, చిన్నకారు రైతులం..రుణమాఫీకి అర్హులం.. మాకు రుణమాఫీ చేయండి సార్..’ అంటూ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో మొరపెట్టుకున్నారు పలు గ్రామాల రైతులు. రెంజల్ మండల కేంద్రంలో భూభారతిపై సోమ�
పెండింగ్ భూసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం- 2025 ను అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల�
‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? డబ్బున్న వాళ్లకే ఇళ్లు ఇస్తారా.? మాకు ఇళ్లు రాకుంటే చావే శరణ్యం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మా గ్రామానికి ఎవరు ఎలా వస్తారో చూస్తాం.. ’ అంటూ అశ్వారావుపేట మండలం
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల�
Collector Rajarshi Shah | పట్టా ఉండి భూమి లేని రైతులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ ఏర్పడుతుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి
భూసమస్యల శాశ్వత పరిష్కారానికే సర్కార్ కొత్త భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు వచ్చిందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం �
ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, కొత్త ఆర్వోఆర్ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మధిర పట్టణంలోని రిక్రియేష�
భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై అవగాహన స�