అసంపూర్తిగా నిలిచిపోయిన జూలూరు - రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ చేశారు. శనివారం భ
ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండీక్రాప్ట్�
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయమై ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు బుధవారం కంకర, సిమెంట్తో రోడ్డు గుంతలను
అకాల భారీ వర్షాలు ఉన్నందున, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు- రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జ�
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు - రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సంద
భూదాన్ పోచంపల్లిలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదా�
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భం�
భూ సేకరణను తొందరగా చేపట్టి, బునాదిగాని కాల్వ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, పెద్దగూడ
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ( కొంగరి భాస్కర్ ఆడిటోరియం) లో నిజాం కళాశాల ప్రొఫెసర్ తడక యాదగిరి సంక్షిప్తంగా రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని తెలంగాణ రాష�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు చేనేత నాయకులకు నిమ్మరసం ఇచ్చి �
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని చేనేత నాయకుడు కొంక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్ల
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి వినోబా మందిరంలో భూమి సునీల్ సారధ్యంలో లీగల్ ఎంపవ