గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, పెద్దగూడ
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ( కొంగరి భాస్కర్ ఆడిటోరియం) లో నిజాం కళాశాల ప్రొఫెసర్ తడక యాదగిరి సంక్షిప్తంగా రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని తెలంగాణ రాష�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. జిల్లా చేనేత జౌలి శాఖ ఏడీ శ్రీనివాసరావు చేనేత నాయకులకు నిమ్మరసం ఇచ్చి �
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని చేనేత నాయకుడు కొంక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్ల
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి వినోబా మందిరంలో భూమి సునీల్ సారధ్యంలో లీగల్ ఎంపవ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని 7, 12వ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
తెలంగాణ రెడ్డి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బొక్క భూపాల్ రెడ్డి 82వ జన్మదిన సందర్భంగా పోచంపల్లి, శివారెడ్డి గూడెం, ఇంద్రియాల, రామలింగంపల్లి గ్రామాల్లో సిమెంట్ బెంచీలను బుధవా�
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం పరిధిలోని 80 సర్వే నంబర్లలోని భూమిలో నిరుపేదలు, గ్రామస్�
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. శ్రుకవారం మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ ద్వారా రూ.7.90 కోట్లు అలాగే మండలంలో పలు గ్రామాలకు రూ.9.10 కోట్ల నిధులతో పలు అభివృ
భూదాన్పోచంపల్లి ఇకత్ చేనేత వారసత్వంగా వస్తున్న కళ అని, ఈ వస్ర్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఇకత్ చేనేత �
ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు భూదాన్ పోచంపల్లిలో నిర్వహించే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో మున్సిపల్ ఆధ