బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ముంబై వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనంలో (2024 -25) ఆర్థిక సంవత్సరానికి గాను పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రెండు జాతీయ అవార్డులు సా
ఫ్లెక్సీ ఇండస్ట్రీ పై మెటీరియల్, కలర్స్, ముడి సరుకులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జ�
ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్ నార్సింగ్లో నిర్వహించే ఫొటో ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్ పిలుపునిచ
పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు, వృద్ధులు భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భూదాన్ పోచంపల్లి మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా వై.రవీందర్ ఎన్నికయ్యారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కోసం అధికారులందరూ కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జ
విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జూలూరు గ్రామ జడ్పీహెచ్ఎస్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో నిర్వహించే డాటా ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర) శిక్షణ కోర్సుక�
ఆచార్య వినోబా భావే ఆశయాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఆచార్య వినోబా భావే 130వ జయంతి వ
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్ద చెరువు రైతు సంఘం డైరెక్టర్ మెరుగు జెన�
కబేలాలకు తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్టు భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి నుండి ఆవల నానాజీ, రుత్తల రమేశ్, గోళ్లు వెంకటరమణ ముగ్గురు వ�
పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు హైదరాబాద్లో రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ కలిసి వినతి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలను ఆమె సందర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మం డ లం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్�