బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్ద చెరువు రైతు సంఘం డైరెక్టర్ మెరుగు జెన�
కబేలాలకు తరలిస్తున్న గోవులను పట్టుకున్నట్టు భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తునికి నుండి ఆవల నానాజీ, రుత్తల రమేశ్, గోళ్లు వెంకటరమణ ముగ్గురు వ�
పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం తెలంగాణ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు హైదరాబాద్లో రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ కలిసి వినతి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలను ఆమె సందర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మం డ లం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్�
అసంపూర్తిగా నిలిచిపోయిన జూలూరు - రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ చేశారు. శనివారం భ
ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండీక్రాప్ట్�
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయమై ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు బుధవారం కంకర, సిమెంట్తో రోడ్డు గుంతలను
అకాల భారీ వర్షాలు ఉన్నందున, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు- రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జ�
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు - రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
పెండింగ్లో ఉన్న భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సంద
భూదాన్ పోచంపల్లిలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదా�
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భం�
భూ సేకరణను తొందరగా చేపట్టి, బునాదిగాని కాల్వ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం