పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూదాన్ పోచంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రాథమిక ఆర
భూదాన్ పోచంపల్లి మండలంలోని దంతూరు గ్రామం బూరుగుగుంట పరిధిలో ఉన్న ఏడు ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని, వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పోచంపల�
సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలకు ఆఫ్రికా బృందం ఫిదా అయింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలో 15 మధ్య పశ్చిమ ఆఫ్రి�
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరికి చెందిన మహిళా రైతు రమాదేవి ఆదర్శ రైతుగా నిలిచారు. ఎకరానికి (ఆరున్నర పుట్లు) 115 బస్తాల వరి ధాన్యం పండించి అందరి చేత మన్ననలు పొందుతుంది. స్థానిక ఎమ్మెల్�
Miss World | మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా సాగింది. యాదగిరి గుట్ట ఆలయంతోపాటు భూదాన్ పోచంపల్లిని గురువారం రెండు బృందాలు వేర్వేరుగా సందర్శించాయి. భూదాన్ పోచంపల్లిలో మిస్ వరల్డ్
చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి టూరిజం పార్క్ను మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు గురువారం సందర్శించారు. టూరిజం పార్క్లోని మ్యూజియంలో దారం నుంచి వస్త్రాల తయారీ వరకు వివిధ ప్ర�
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి వి.శ్ర
మండలంలో బుధవారం ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని దేశ్ముఖి గ్రామం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయకులు ప్రభుత్వ ద�
జియో ట్యాగ్ కలిగిన కార్మికులందరికీ త్రిఫ్ట్ ( చేనేత పొదుపు ) పథకంలో వీవర్స్ అనుబంధ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ ప�
జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి గుంతలమయమై వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, కావునా రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ రాష్ట్ర ప్రభుత్�