భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు సాయిని భరత్ పట్టుచీరను కళాత్మకంగా తయారు చేసి అందరిని అబ్బురపరిచాడు. ఓవైపు కట్టుకుంటే ఒక కలర్, మరోవైపు కట్టుకుంటే మరో కలర్ కనిపిస్తుంది.
‘సాంకేతిక నైపుణ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసినం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఫోర్త్ సిటీలో నిర్మించాలని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించినం..
భూదాన్ పోచంపల్లి నేతన్న కల సాకారమైంది. ఎన్నో ఏండ్లుగా నేత కార్మికులు చేస్తున్న ఆందోళనలు, విజ్ఞప్తులకు సార్థకత లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్క్ సిటీకి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ�
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు.
Adulterated Milk | యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి కల్తీపాల గుట్టు రట్టయ్యింది. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఆదివారం నాడు భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, గౌసుకొండ గ
Bhoodan Pochampally | ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
CM KCR | ఎండిన డొక్కలతో, అరిగిన బొక్కలతో దశాబ్దాల పాటు దుర్భర జీవితాలు అనుభవించారు చేనేత కార్మికులు. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల కళ సొంతమైనా... నాటి పాలకుల నిర్లక్ష్యం సాలెల మగ్గం సడుగులు ఇరిగేలా చేసింది. చేసే�
లంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సంప్రదాయ చేతి వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నదని జార్ఖండ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్ల బృందం కొనియాడింది.
Minister Jagadish Reddy | చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్కు మరమగ్గాల చప్పుడే.. కాదు నేతన్నల గు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో (Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్న
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో (Bhoodan Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్�
Bhudan Pochampally awarded the 'Best Tourism Village' award | ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో అధికారులు ప్రదానం చేశారు. ఐక్యరాజ్య
భూదాన్పచంపల్లి: మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్య కర్తలు శనివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రా�