రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మ�
ధాన్యo కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని గౌస్ కొండ, రేవనపల్లి, భీమనపల్లి గ్రామాల్లోని ధాన�
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఎరుకల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి సాయ శక్తుల కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు ప్రకాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామం పరిధిలో పలువురు నాయకులు ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మూకుమ్మ�
పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం యువత సమిష్టిగా ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పోచంపల్లి మున్సిప�
గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండ
భూదాన్ పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోట మైసమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్ఠా, దేవా�
శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహ�
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 27న జరిగే సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవమునకు గోటి తలంబ్రాలుకై (భద్రాచలం మాదిరిగా) వడ్ల నుండి బియ్యం వలిచే..
ఆట పాటలు విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశాలు కల్పిస్తాయని ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు. క్షణికానందాలతో భవిష్యత్ను అంథకారం చేసుకోవద్దని, విజ్ఞతతో స
గత రెండు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంగళవారం భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తల సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం పోచంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా విద్యాలయం, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మి
భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కల్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో ఎజోలా కంపెనీ సీఎస్ఆర�