చేనేత రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణ మాఫీ, చేనేత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణమాఫీ, చేన�
చేనేత రుణమాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద�
చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, నాయకులు భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద�
చేనేత రుణమాఫీ అమలు చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా కార్మికులందరూ సంఘటితంగా ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజ�
భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్.కిశోర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ నియమితులైన విషయం తెలిసిందే. పద్మశాలి ముద్దుబిడ్డ చంద్రశేఖర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతిష్టాత్మక ఎక్స్లెన్స్ అవార్డు 2025ను దక్కించుకుంది. హైదరాబాద్లోని హె�
యూరియా మానిటరింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో యూరియా మానిటరింగ్ యాప్పై గ్రామ పంచాయతీ కార�
కెనరా బ్యాంక్ పోచంపల్లి శాఖలో సర్వర్ డౌన్తో కంప్యూటర్లు పనిచేయక పోవడంతో మంగళవారం వినియోగదారులు బ్యాంక్ ఎదుట, ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. శుక్రవారం నుండి మంగళవారం వరకు సర్వర్ డౌన్తో బ్యాంక్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally) మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పలు గ్రామాల్లో ఓటుకు భారీ ధర పలుకుతున్నది. దేశ్ముఖి, అంతమ్మగూడం గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చే�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కోరారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి, పెద్దగూడెం, జూలూరు..
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ మాజీ
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమం అని, అలాంటి ఎన్నిక చెల్లదని, రుజువైతే ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై వేటు పడుతుందని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.