జూలై 5న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకుడు పిట్టల శంకర్ పిలుపునిచ్చా�
ఓటర్ల జాబితా సవరణను బిఎల్వోలు పకడ్బందీగా నిర్వహించాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జలాల్పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఓటర్ల జాబితా సవరణకు
భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 2025-26 ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన వ�
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పలువురు మిల్లర్ల మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. ఐకేపీ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లెకింపుల్లో మాయాజాలానికి పాల్పడుతూ రైతులను న�
ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలోని కన్యక�
లక్నోలో జరిగిన జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమ్మేళనం(2026) లో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు మూడు జాతీయ అవార్డులు లభించాయి. జూన్ 5 నుండి 7వ తేదీ వరకు లక్నోలో భారత్ రత్న సహకారిత సమ్మన్ సంబంధించిన �
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం భూదాన్ పోచంపల్లిలో
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భ�
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హతను మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను ఆయన
ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరిట రైతులను మోసం, మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భూదాన్ పోచంపల్లిలోని నేతాజీ ప్రధాన చౌరస్తా
రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మ�
ధాన్యo కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలంలోని గౌస్ కొండ, రేవనపల్లి, భీమనపల్లి గ్రామాల్లోని ధాన�
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఎరుకల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి సాయ శక్తుల కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు ప్రకాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు నిరసనగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామం పరిధిలో పలువురు నాయకులు ప్రకాష్ రెడ్డికి మద్దతుగా మూకుమ్మ�
పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం యువత సమిష్టిగా ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పోచంపల్లి మున్సిప�