యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం పోచంపల్లి పీఏసీఎ
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలంలో పోచంపల్లి, రేవనపల్లి, గౌస్ కొండ గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుండి ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్పై వేరే గ్రామానికి పంపిస్తున్నారని, డిప్యూటీషన్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భీమనపల్లి గ్రామానికి చెందిన
నూతనంగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్ కు వాటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి భవనం నుంచి కింద పడటంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని గౌస్ కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా గురువారం నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు
చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేన�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు ప
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థులైన, గెలిచే అభ్యర్థులను ఎన్నుకోవాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థల
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ జాతీయ బ్యాంకులకు ధీటుగా పోచంపల్లి బ్యాంకుల్లో అధునాతన సేవలు అందిస్తున్నట్లు పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని పోచంపల్
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పూర్, మెహర్ నగర్, గౌస్ కొండ, రామలింగంపల్లి, భీమనపల్లి గ్రామాల్లో పలు అ�
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన రామస్వామి అనిల్ రెడ్డి, అక్షయ దంపతులు.
రెడ్డిల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదవారిని ఆదుకోవాలని, గ్రామంలో రెడ్డి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు హైదరాబాద్�
పది రూపాయల కాయిన్ మింగి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్వస్థతతో విద్యార్థిని మృతి చెందిన సంఘటన శనివారం భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.