నియోజకవర్గంలోని మేళ్ళచెరువులో భూదాన్ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూమిని మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నార�
ఖమ్మం శివారు ప్రాంతంలోని వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని బాధితులు మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూముల విషయంలో బాధితులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. భూదాన్ భూములపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్-కో విధించింది. కూల్చివేతకు గురైన ఇళ్లకు సంబంధించిన పేదలందరికీ న్య
ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు కూడా అక్కడే ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోండి సార్' అంటూ వెలుగుమట్ల బాధితులు అధికారులను వేడుకున్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసిన వారిలో కొద్ద�
రాష్ట్రంలోని భూదాన్ భూములపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు.
చెట్టు, పుట్ట.. గుడి, బడి.. చేను, చెల్క.. జాగా, ఇల్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఊరు ఊరంతా నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఇండ్లు, వ్యవసాయ భూములను ఉన్నపళంగా పీవోబీలో పొందుపరిచారు.
ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది.
ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలాల పట్టాలను ఖమ్మం క
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కంట కన్నీరు ఆగడం లేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇండ్లను తమ కండ్ల ముందే నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ చర్యలను భరించలేకపోతున్నారు.
ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శని
ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులందరికీ కూల్చిన చోటనే పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ల ప్రయో�
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసి ఇంటిల్లిపాదికి నిలువ నీడ లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. వంట సామగ్రి, ఇతర వస్తువులన్నింటినీ మూటగట్టి ఖమ్మం నగరంలోని అంబేద�