ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదా న్ భూముల్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బస్టాండ్ సెంటర్లో ఖమ్మం-వరంగల్ నేషనల్ హై
‘ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన శాస్తి చేసింది. మా పాపం ప్రభుత్వంలోని పెద్దలకు తప్పక తగులుతుంది. ఎవరికో మేలు చేసేందుకు మమ్ములను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులకు మా ఉసుర
‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు. ఓ�
భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని వామపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘నిరుపేద విద్యార్థులమైనా.. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదువుకుంటున్నం. మేమున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా రోజూ ఖమ్మం కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నం. ఇప్పుడు పరీక్షల సమయం.
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు చట్టబద్ధమైనవేనని కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుపై సర్కార్ బదిలీ వేటువేసింది.
ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చ
కట్టుకున్న గూడును కూల్చివేశారు. ఇంటిల్లిపాదినీ నడిరోడ్డు మీదకు తెచ్చారు. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. గుక్కెడు మంచినీళ్లూ ఇచ్చే దిక్కు లేదు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. దీంతో సహనం
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల వినోభానగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో వందలాది మంది పేదల ఇళ్లను కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా ఖమ్మంలో నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది. బాధితులు లబోదిబోమంటున్నా కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టింది. ఇంకా తెల్లవారకముందే ఆ కుటుంబాలన్నీ గాఢనిద్రలో ఉండగానే వా�