ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల వినోభానగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో వందలాది మంది పేదల ఇళ్లను కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా ఖమ్మంలో నిరుపేదల ఇండ్లను కూల్చివేసింది. బాధితులు లబోదిబోమంటున్నా కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబెట్టింది. ఇంకా తెల్లవారకముందే ఆ కుటుంబాలన్నీ గాఢనిద్రలో ఉండగానే వా�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంనాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట లభించింది. సర్వే నం.194, 195ల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములను నిషే�
జిల్లాలోని ఆయా మండలాల్లో అసైన్డ్, భూ దాన్, ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి సబ్కలెక్టర
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నిర్మాణాలు చేప
రంగారెడ్డిజిల్లాలో అత్యంత విలువైన భూదాన్ భూములు కాపాడటంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారు. భూదాన్ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన బోర్డు రద్దు కావటంతో అధికారులు ఎవరూ పట్టించుకోవటంలేదు.
రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు ఫోన్ చేసి బెదిరించినా, హైకోర్టులోని కేసును
రంగారెడ్డి జిల్లా నాగారంలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలని పిటిషన్ దాఖలు చేసిన రాములుకు పలుసార్లు ఫోన్ చేసిన కానిస్టేబుల్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మంగళవారం జరిగే విచ�
రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలో? లేదో? తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రభుత్వం విచారణ కమిషన్ వేస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని పిటిషనర్ బిర్ల మల్లేశ్ హైకోర్టులో దాఖలు చేసిన �
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా చేపడతారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హైకోర్టు ప్రశ్నించిం�
భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.