CM KCR | కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర.. అలాంటి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కే
CM KCR | దళిత బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏం లేదు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతి ఇంచు బాగ
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు.. ఆ పార్టీకి 20 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
Bhatti Vikramarka | ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడిందంతా అవుతున్నది. ఆయన అనుమానమే నిజం అయ్యే ప్రమాదం వచ్చిపడింది. మూడేండ్లపాటు అష్టకష్టాలు పడి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ రెవెన్యూ సంస్కరణలను మొత్తం తుడ�
ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేద్దామని బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. గెలిచాక నియోజకవర్గంలో ఉండకుండా ఢిల్లీకి, హైదరాబాద్కు చక్కర్లు కొట్టే కాంగ్ర�
మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దామని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చ�
Tammineni | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుందని, అందులోనూ ఖమ్మం జిల్లాలో మొదట ఓడిపోయేద
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడ�
CM KCR | బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అ�
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత ఇలాకా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభ అట్టర్ప్లాఫ్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్చార్�
Mallu Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్కను మధిర ప్రజలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పెద్ద పదవులు చేపడితే వాళ్లు పొంగిపోయారు. ఆయన రాష్ట్రస్థాయి నేతగా ఎదిగితే వాళ్లు సంబురపడ్డారు. సీఎంలకు మా ఎమ్
‘వలస పాలకుల పాలనలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. కానీ.. లింగాల కమల్రాజు ఒకవైపు జడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్�
కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు’ అనే ప్రచారాన్ని నిజం చేస్తూ మళ్లీ మళ్లీ రాష్ట్ర నాయకులు హస్తినకు పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్-ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ల