Mallu Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్కను మధిర ప్రజలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పెద్ద పదవులు చేపడితే వాళ్లు పొంగిపోయారు. ఆయన రాష్ట్రస్థాయి నేతగా ఎదిగితే వాళ్లు సంబురపడ్డారు. సీఎంలకు మా ఎమ్
‘వలస పాలకుల పాలనలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. కానీ.. లింగాల కమల్రాజు ఒకవైపు జడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్�
కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు’ అనే ప్రచారాన్ని నిజం చేస్తూ మళ్లీ మళ్లీ రాష్ట్ర నాయకులు హస్తినకు పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్-ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ల
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత విస్తరిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లుగా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బెటర్ డెవలప్మెంట్ జరిగినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మ�
Talasani Srinivas Yadav | రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అమెరికాతో పోటీ పడుతుంద�
Bhatti Vikramarka | మేమంతా వరదలో చిక్కుకున్నాం.. అధికారులు, పోలీసులు మమ్మల్ని దగ్గరుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడారు.
కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతులు, ఆత్మ బలిదానాలు చేసుకొన్న అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పి ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్' అనే కార్యక్రమాన్ని చేపట్టండి.. అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క�
MLA Seethakka | కాంగ్రెస్లో కుర్చీలాట మ్యూజికల్ చైర్ను తలపిస్తున్నది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా అప్పుడే ముఖ్యమంత్రిగా ఎవరు? అనే పంచాయితీ మొదలైంది. పార్టీలో అప్పుడే ఒకరికి ఒకరు చెక్ �
కాంగ్రెస్ అనే శనేశ్వరం పోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లక్ష్యంగా కాంగ్రెస్లో కొం దరు పావులు కదుపుతున్నారా? ఆయనను ఓడించడమే లక్ష్యంగా స్కెచ్ వేస్తున్నారా? తద్వారా పార్టీలో తనకు పోటీ లేకుండా చేయాలనుకుంటున్నారా? భట్టిని ఓడించేంద
ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో వైరివర్గాలు సాగిస్తున్న ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీని �