విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
Dharani | తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ఒక అడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన
Minister Niranjan Reddy | సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల�
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ వేదికగా కొమ్మూరి,
Bhatti Vikramarka | కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ మతోన్మాద బీజేపీలో ఎందుకు చేరినవో ప్రజలకు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించారు. ఎప్పుడో ఆరు నెలల క్రితం ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో �
Congress | దక్షిణాదిలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు జీవన్మ�
కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో రసాభాసగా మారింది. పెద్దపల్లి మండలంలో నాయకుల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మల్లు
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.
Bhatti Vikramarka | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి తెలంగాణ ప్రాంతంరూపాంతరం చెందిన రోజు (సెప్టెంబర్ 17)ను పురష్కరించుకొని ప్రభుత్వం సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఫ్�