అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పర
మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోస్టుల పరంపర కొనుసాగుతున్నది. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘కలిసి నవ శకాన్ని నిర్మిద్దాం’ అ�
‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’ అనే క్యాప్షన్తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫొటోను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkatreddy) ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తె�
పవర్ సెక్టార్లపై అప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్తు కొనటానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర విభజన నాటికి రూ.7,250 కోట్ల �
వేసవిలో విద్యుత్తు కొరత రాకుండా అన్ని థర్మల్ కేంద్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మ ల్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గును రవా ణా చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించా�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. ప్రజలకు అభయహస్తం దరఖాస్తులను పం�
CM Revanth | ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
క్రీస్తు బోధనలు ఆచరణీయమని, యేసు మార్గము అనుసరణీయమని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురసరించుకొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
Bhatti Vikramarka | దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీల
Telangana Assembly | రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీ�
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలు. వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవి రూ.14,193 కోట్లు.
Telangana Assembly | దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్
Harish Rao | గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం