Madhu Priya | టాలీవుడ్కి చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ చెల్లి శ్రుతి ప్రియ వివాహం ఆగస్టు 6న ఘనంగా జరిగింది. సుమంత్ పటేల్ అనే యువకుడితో శ్రుతి ప్రియ ఏడడుగులు వేసింది.
ఐఎంఎఫ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయినప్పటికీ, మన దేశంలోని అనేక నగరాల్లో ఖరీదైన విల్లాల పక్కనే మురికివాడలు దర్శనమిస్తాయ�
ఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో యువ షూటర్లు పతకాల పంట పండించడంతో పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీ ఆఖరి రోజైన సోమవారం.. పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట�
Country Should Be Changed | దేశం పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభలో డిమాండ్ చేశారు. (Country Should Be Changed) రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని అన్న�
ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు క�
దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ‘ఇండియా’ పేరును పూర్తిగా తుడిచిపెట్టేసే పని ఊపందుకొన్నది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల �
RJD MP | దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన ప్�
Bharat: పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరును భారత్గా మార్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ ప్రతిపాదించింది. అన్ని స్కూల్ పుస్తకాల్లో ఈ మార్పు చేయాలని పేర్కొన్నది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ప్రతిపాదన చ
రుగుల వరద పారిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. బుధవారం జరిగిన నామమాత్ర మూడో పోరులో 66 పరుగుల తేడాతో ఆసీస్�
ప్రధాని మోదీ భారత్ పేరును మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దేశం పేరును ఇండియాకు బదులు భారత్గా మార్చే యోచనలో కేంద్రం ఉన్నదంటూ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చకు బలం చేకూర్చే విధంగా ప్రధాని మోదీ ఈ అంశా
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్�
India vs Bharat \ ఇండియా, అనగా భారత్ రాష్ర్టాల సముదాయం అని చెప్తుంది రాజ్యాంగంలోని మొదటి అధికరణం. సెప్టెంబర్ 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏండ్ల్ల అనంతరం సరిగ్గా అదే రోజు రాజ్యాంగ సభ నిర్ణయాన్ని తిరగరాయాలనే�