దేశం పేరును ఇండియా అని, భారత్ అని, హిందుస్థాన్ అని పిలుచుకుంటున్నారు. తమిళులు భారత అని, మలయాళీలు భారతం అని తెలుగువారు భారతదేశం అని అంటున్నారు. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1)లో ‘ఇండియా, అనగా భారత్, రాష్ర�
Name Changed Countries | ఇండియా పేరు మారబోతున్నదా? మన దేశాన్ని కేవలం భారత్ అని మాత్రమే పిలవాలా? ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భా
జీ20 డిన్నర్ కోసం రాష్ట్రపతి భవన్ ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రంలో ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అనే పేరు ఉండటం పట్ల ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం తీవ్ర అభ్యంతరం వ
Arvind Kejriwal | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwa
విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే జీ20 డిన్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) పేరుతో ఆహ్వాన పత్రం పంపారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
Sharad Pawar | కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును (Renaming India) భారత్గా మారుస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రాజకీయ కురువృద్ధ�
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని ఉండటం వివాదం కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Amitabh Bachchan | కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును (renaming India) భారత్గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్�
ఇండియా ఇక భారత్గా (Bharat) మారనుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని భావిస్తున్
భరత్, విషికా లక్ష్మణ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర.టీ దర్శకుడు. ప్రదీప్కుమార్ నిర్మాత. ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘సహజ
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సమాయత్తమైంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన టీమ్ఇండియా నేటి నుంచి ఆసీస్తో ప్రతిష్ఠాత్�
నాది తమిళ నేపథ్యం అందుకే అక్కడి సినిమాల్లో ఎక్కువగా నటించాను. తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నాకు దర్శకుడు మహేష్ వచ్చి కథ చెప్పడంతో దాదాపు పన్నెండేళ్ల తరువాత తెలుగులో మూవీ చేశా’ అన్నారు ‘ప్రేమిస్తే’ ఫేమ్
భరత్, బిగ్బాస్ ఫేమ్ దివి జంటగా నటిస్తున్న చిత్రం ‘లంబసింగి’. నవీన్గాంధీ దర్శకుడు. కల్యాణ్కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను గురువారం ప్రకటించారు. ‘ఏ ప్యూర్ లవ్