Sri Krishna Janmashtami | “ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవి�
భగవద్గీత బోధనలు సామాన్యులతోపాటు ప్రపంచ మేధావులను ఎంతగానో ఆకర్షించాయి. గీతా బోధనలు తరతమ భేదాలు లేకుండా మనుషులందరికీ ఆచరణీయం. కౌరవులతో యుద్ధం చేయడానికి కురుక్షేత్రంలో ప్రవేశించిన అర్జునుడికి ఒక్కసారిగ
‘తథాస్తు దేవతలు ఉంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థం ఏమిటంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే ఆ చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమ�
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడ
క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్హైమర్ (Oppenheimer) మూవీలో హీరో శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివే సీన్ వివాదాస్పదమైంది. ఈ సీన్పై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయిన ఫ్యాన్స్ హాట్ డిబేట�
Oppenheimer: ఓపెన్హైమర్ ఫిల్మ్లో ఓ సందర్భంలో హీరో కొట్టిన డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శృంగార సన్నివేశ సమయంలో భగవద్గీత శ్లోకాన్ని వాడడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అటామ్ బాంబు కనుగొన
Bhagavad Gita Recitation: పది వేల మంది ఒక్కసారి భగవద్గీత శ్లోకాలను పాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అల్లెన్ ఈస్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు ఆ శ్లోకాలాపనలో పాల్గ�
ప్రతి మనిషీ మనశ్శాంతిని కోరుకుంటాడు. అందుకోసం పలు మార్గాలను అన్వేషిస్తుంటాడు. కానీ, ‘మనశ్శాంతికి మూలం మనోనిగ్రహం కలిగి ఉండటమే’ అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి ప�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. మహనీయా! చావులేని మందు దేవదానవులకు పంచిపెట్టే ముందు మోహిని, ‘అసురులకు అమృతం పోయడం పాములకు పాలు పోసిన విధంగా ప్రమాదకరం కదా!’ అని అనుకున్నది.
(భగవద్గీత 18-66)ఈ శ్లోకాన్ని భగవద్గీత మూల సూత్రంగా పరిగణిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులకు ‘నేనున్నాను’ అని పూర్తి భరోసా ఇచ్చిన శ్లోకం ఇది. ‘సర్వ విధాలైన ధర్మాలను త్యజించి నన్ను శరణుపొందు.
కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో �
గిన్నిస్ రికార్డు అందుకొన్న గణపతి సచ్చిదానంద స్వామి హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14: శ్రీ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణ�