‘తథాస్తు దేవతలు ఉంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థం ఏమిటంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే ఆ చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమ�
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడ
క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్హైమర్ (Oppenheimer) మూవీలో హీరో శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివే సీన్ వివాదాస్పదమైంది. ఈ సీన్పై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయిన ఫ్యాన్స్ హాట్ డిబేట�
Oppenheimer: ఓపెన్హైమర్ ఫిల్మ్లో ఓ సందర్భంలో హీరో కొట్టిన డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శృంగార సన్నివేశ సమయంలో భగవద్గీత శ్లోకాన్ని వాడడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అటామ్ బాంబు కనుగొన
Bhagavad Gita Recitation: పది వేల మంది ఒక్కసారి భగవద్గీత శ్లోకాలను పాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అల్లెన్ ఈస్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు ఆ శ్లోకాలాపనలో పాల్గ�
ప్రతి మనిషీ మనశ్శాంతిని కోరుకుంటాడు. అందుకోసం పలు మార్గాలను అన్వేషిస్తుంటాడు. కానీ, ‘మనశ్శాంతికి మూలం మనోనిగ్రహం కలిగి ఉండటమే’ అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి ప�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. మహనీయా! చావులేని మందు దేవదానవులకు పంచిపెట్టే ముందు మోహిని, ‘అసురులకు అమృతం పోయడం పాములకు పాలు పోసిన విధంగా ప్రమాదకరం కదా!’ అని అనుకున్నది.
(భగవద్గీత 18-66)ఈ శ్లోకాన్ని భగవద్గీత మూల సూత్రంగా పరిగణిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులకు ‘నేనున్నాను’ అని పూర్తి భరోసా ఇచ్చిన శ్లోకం ఇది. ‘సర్వ విధాలైన ధర్మాలను త్యజించి నన్ను శరణుపొందు.
కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో �
గిన్నిస్ రికార్డు అందుకొన్న గణపతి సచ్చిదానంద స్వామి హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14: శ్రీ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణ�
వేసవిలో మండుటెండల్ని చవిచూసిన మనం త్వరలోనే ఆహ్లాదకరమైన వర్షాకాలం వచ్చేస్తుందిలే అని ఆశించాం. అంచనాలకు తగ్గట్టుగానే సకాలంలో రుతుపవనాలు కేరళ మీదుగా దేశమంతా విస్తరించాయి. తొలకరి జల్లులు అందరినీ ఆహ్లాదప�
బెంగళూరు: భగవద్గీతే కాదు ప్రతి మత గ్రంథం ధర్మాన్ని బోధిస్తుందని కర్ణాటక కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కే రెహ్మాన్ ఖాన్ అన్నారు. ధర్మం, భారతీయ సంస్కృతిని బోధించేది భగవద్గీత మాత్రమే అని బీజేపీ చెప్ప�