దేవతలను పూజించేవారు దేవలోకాలకు, పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. అలాగే భూతప్రేతాలను అర్చించే వారు ఆ రూపాలను పొందుతారు.. కాని, నన్ను ఉపాసించు భక్తులు నన్నే పొందుతారు. అలాంటి భక్తులకు పునర్జ
‘అర్జునా! నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. సాధారణంగా దానిని అధిగమించడం సాధ్యం కానిది. అయినా ఎవరైతే నిరంతరం నన్నే ధ్యానిస్తారో వారు ఆ మాయను అధిగమించి జననమరణ చక్రబంధనాల నుంచి తరించగలరు’ అంటున్నాడు క
భారతదేశ వారసత్వ సంపదలు భగవద్గీత, భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గ
జాతీయస్థాయి భగవద్గీత ఆన్లైన్ కంఠస్థ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ గ్రామవాసి పసుమర్తి శిల్ప ప్రతిభ కనబరిచి బంగారు పథకాన్ని సాధించింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించే దిశగా పయనిస్తున్న అత్యాధునిక సాంకేతికత కృత్రిమ మేధ (AI) యుగంలో జీవిస్తున్నాం. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న దాదాపు ప్రతి సాధనం (సాఫ్ట్వేర్) ఏఐ వెర్షన్ను అందిస్తూ ప్రస్తుత పో�
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (FBI) నూతన డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ భగవద్గీతపై ప్రమాణం చేశారు.
పార్థా! జీవిత గమనంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పునర్జన్మను పొందేది, మరొకటి జన్మరహితమైనది. భారతీయ సనాతన ధర్మంలో మరణించిన వ్యక్తిని కాల్చి బూడిదచేయడం.. ఆ బూడిదను నదులలో కలపడం ఆచారంగా ఉన్నది.
KTR | భగవద్గీత ప్రచారంలో భాగంగా శ్రీశ్రీశ్రీ అచార్య ప్రభోధానంద రచించిన గ్రంథాలను ప్రబోధ సేవాసమితి, హిందూ జ్ఙానవేదిక సభ్యులు గురువారం కేటీఆర్ను కలిసి అందజేశారు.
నేనూ, నావారనే మోహంలో మునిగి అస్త్రసన్యాసం చేసిన అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేసే ప్రక్రియలో భాగంగా కృష్ణపరమాత్మ.. ‘జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఃఖాలను సమానంగా భావించి యుద్ధానికి సిద్ధమవ్వు.. అప్పు�
‘అర్జునా! ఎవరైతే బుద్ధితో విచారించి, ఫలితాపేక్ష లేకుండా, వివేకంతో కర్మలను ఆచరిస్తాడో.. అతను తన కర్మలకు సంబంధించిన మంచిచెడు ఫలితాలను ఈ జన్మలోనే వదిలేస్తాడు. అందువల్ల నైపుణ్యంతో పనిచేయడం అనేది యోగం’ అంటాడ�
‘చరాచర ప్రకృతిలోని సకల జీవులను తనతో సమంగా భావిస్తూ, తనలో దర్శిస్తూ, ఇతరుల కష్టసుఖాలకు సహృదయంతో స్పందించేవారిని, పరమ యోగులుగా పరిగణిస్తాను’ అంటాడు కృష్టపరమాత్మ. వ్యక్తి ఎలాగైతే శరీరంలోని అవయవాలను తనవిగ�
‘శ్రద్ధ, విశ్వాసాలు గలవారు, అసూయలేని వారు.. గీతా జ్ఞానాన్ని కేవలం విన్నాగాని, వారు పాపవిముక్తులై, పుణ్యకర్మలను ఆచరించువారు చేరే ఉత్తమ లోకాన్ని చేరుతారు’ అని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ వ్యక్తి అయిత�