MP Shivani Raja: బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేశారు ఎంపీ శివానీ రాజా. భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల ఆ మహిళ.. లీసెస్టర్ ఈస్ట్ స్థానం నుంచి పార్లమెంట్కు ఇటీవల ఎన్నికయ్యారు. లండన్ మాజీ డి�
భారతీయ మూలాలుగల శివానీ రాజా (29) బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆమె తాజా ఎన్నికల్లో లెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకునేది ఆనందాన్నే. అయితే ఆ ఆనందం అందరూ అనుభవించగలుగుతున్నారా? లేదు అనుకుంటే.. కారణం ఏమిటి? అంటే తాను ‘కోరిన’ ఆనందం వేరు.. తనకు ‘అవసరమైన’ ఆనందం వేరు.
‘జీవితాన్ని ఎలా కావాలని కోరుకుంటున్నామో అలా మార్చేది భగవద్గీత. జీవితంలో ఎటు వెళ్లాలని కోరుకుంటున్నామో అటు తీసుకెళ్లేది భగవద్గీత. కృష్ణభగవానుడు బోధించిన భగవద్గీతను ఎందరో మహనీయులు తాత్పర్యం చెడకుండా ప�
ఓ ఊర్లో ఒక పండితుడు ఉండేవాడు. అతను ప్రతి ఆదివారం సమీప గ్రామాలకు వెళ్లి గీతా పారాయణం చేసేవాడు. గ్రామస్థులు దాన్ని ఆసక్తిగా వినేవారు. ఆయన చెప్పే విధానానికి మంత్రముగ్ధులు అయ్యేవారు. ప్రతీ వారం పారాయణానికి వ�
‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన ఏ ధీరపురుషుణ్ని ఈ విషయ స్పర్శలు బాధించలేవో అటువంటి వ్యక్తే మోక్షార్హుడు’ అంటాడు గీతాచార్యుడు. సుఖాలు, దుఃఖాలు చలింపజేయని స్థితికి వ్యక్తులు �
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం.
Gita Jayanti 2023 | భగవద్గీత మానవజాతికి ఒక మాన్యువల్ను అందించింది. ఆ పరిధిలో బతికేస్తే చాలు. బాధలుండవు. భయాలుండవు. కష్టాలున్నా.. వాటిని తట్టుకునే ధైర్యం వస్తుంది. సుఖాలున్నా.. వాటి పరిమితులు అర్థం చేసుకునే పరిణతి సాధ�
‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' ‘మహారాణి’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హ్యూమా ఖురేషి. ఇటీవల ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సాహిత్య సదస్సులో పాల్గొన్న ఆమె ఓ ఆసక్తికరమైన విషయాన్ని �
మతగ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిలిం డైరెక్టర్ రమానంద్ సాగర్ తీసిన రామాయణ్ సీరియల్స్కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వర్తమానం భవిష్యత్కు పునాది. యుక్తవయసులో చేసే సావాసాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలవాట్లు పొరపాట్లుగా మారి జీవితాన్ని తీర్చిదిద్దుకోకుండా దెబ్బతీస్తాయి. బలం ఉంది కదా అని యవ్వనంలో కన్నూమిన్నూ కానక�
Sri Krishna Janmashtami | “ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవి�
భగవద్గీత బోధనలు సామాన్యులతోపాటు ప్రపంచ మేధావులను ఎంతగానో ఆకర్షించాయి. గీతా బోధనలు తరతమ భేదాలు లేకుండా మనుషులందరికీ ఆచరణీయం. కౌరవులతో యుద్ధం చేయడానికి కురుక్షేత్రంలో ప్రవేశించిన అర్జునుడికి ఒక్కసారిగ