బెంగళూరు: భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే కాదని, అందరికీ వర్తిస్తుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. నిఫుణుల అంగీకారంతో దీనిని స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని చెప్పారు. బీజేపీ అధి�
బాలీవుడ్ అగ్ర నాయికలు అలియాభట్, కంగనారనౌత్ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతున్నది. గత రెండేళ్లుగా హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంపై నిరసనగళం వినిపిస్తున్నది కంగనారనౌత్. ఈ క్రమంలో ఆమె
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్
పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం భగవద్గీత. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. గీ�
geetha jayanthi ( గీతా జయంతి స్పెషల్ ) | నరుడి అభ్యున్నతికి నారాయణుడు బోధించిన జీవనసారం గీత. ఇక్కడ నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు. నరుడు.. ఆ రోజు ఒక్క అర్జునుడే! ఈ రోజు.. మనమంతా! మాయామోహితుడైన అర్జునుడిని ఉద్ధరించడాని�
అమీర్పేట్ : సంస్కృతంలోని భగవద్గీతను సామాన్యులు కూడా సునాయాసంగా అర్ధం చేసుకునే విధంగా సహజమైన పదాలతో చక్కటి పద్యకావ్యాన్ని రూపొందించిన రిటైర్డ్ పోలీసు, ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్కు �
కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.సుహృన్మిత్రార్యుదాసీన
కర్మచక్రం అనేది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులు కావలసిందే. వ్యక్తి చేసిన క్రియలే కర్మచక్రం రూపంలో వస్తున్న ఈతి బాధలు, ఇక్కట్లు.ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యఃఅఘాయురింద�
భారత సాయుధ బలగాల్లో మరింత భారతీయత కనిపించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. ఆ దిశగా ఇప్పుడు సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం) అడుగులు వేస్తోంది.
అమీర్పేట్: జీహెచ్ఎంసీ వయోధికుల మండలి కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కొవిడ్ ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వయోధికులు తిరిగి మండలి కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలకు
ఈ సృష్టి అంతా పరమాత్మతోనే నిండి ఉంది. ఆ పరమాత్మ స్వరూపమే సృష్టి. ఈ సృష్టిలో మనమంతా ఆయన ఊపిరులూదిన వారం. మనిషికి ఊపిరి ముఖ్యం. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. అలాగే, ఆ ‘భగవంతుని చైతన్యం’ లేని పదార్థానికీ ఉనికి �
‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారాన