Bhagavad Gita Recitation: పది వేల మంది ఒక్కసారి భగవద్గీత శ్లోకాలను పాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న అల్లెన్ ఈస్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు, పెద్దలు ఆ శ్లోకాలాపనలో పాల్గ�
ప్రతి మనిషీ మనశ్శాంతిని కోరుకుంటాడు. అందుకోసం పలు మార్గాలను అన్వేషిస్తుంటాడు. కానీ, ‘మనశ్శాంతికి మూలం మనోనిగ్రహం కలిగి ఉండటమే’ అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి ప�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. మహనీయా! చావులేని మందు దేవదానవులకు పంచిపెట్టే ముందు మోహిని, ‘అసురులకు అమృతం పోయడం పాములకు పాలు పోసిన విధంగా ప్రమాదకరం కదా!’ అని అనుకున్నది.
(భగవద్గీత 18-66)ఈ శ్లోకాన్ని భగవద్గీత మూల సూత్రంగా పరిగణిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులకు ‘నేనున్నాను’ అని పూర్తి భరోసా ఇచ్చిన శ్లోకం ఇది. ‘సర్వ విధాలైన ధర్మాలను త్యజించి నన్ను శరణుపొందు.
కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో �
గిన్నిస్ రికార్డు అందుకొన్న గణపతి సచ్చిదానంద స్వామి హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14: శ్రీ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణ�
వేసవిలో మండుటెండల్ని చవిచూసిన మనం త్వరలోనే ఆహ్లాదకరమైన వర్షాకాలం వచ్చేస్తుందిలే అని ఆశించాం. అంచనాలకు తగ్గట్టుగానే సకాలంలో రుతుపవనాలు కేరళ మీదుగా దేశమంతా విస్తరించాయి. తొలకరి జల్లులు అందరినీ ఆహ్లాదప�
బెంగళూరు: భగవద్గీతే కాదు ప్రతి మత గ్రంథం ధర్మాన్ని బోధిస్తుందని కర్ణాటక కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కే రెహ్మాన్ ఖాన్ అన్నారు. ధర్మం, భారతీయ సంస్కృతిని బోధించేది భగవద్గీత మాత్రమే అని బీజేపీ చెప్ప�
బెంగళూరు: భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే కాదని, అందరికీ వర్తిస్తుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. నిఫుణుల అంగీకారంతో దీనిని స్కూల్ సిలబస్లో ప్రవేశపెడతామని చెప్పారు. బీజేపీ అధి�
బాలీవుడ్ అగ్ర నాయికలు అలియాభట్, కంగనారనౌత్ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతున్నది. గత రెండేళ్లుగా హిందీ చిత్రసీమలోని బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంపై నిరసనగళం వినిపిస్తున్నది కంగనారనౌత్. ఈ క్రమంలో ఆమె
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్
పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం భగవద్గీత. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. గీ�