చర్ల మండలంలోని తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ గ్రామం పూసుగుప్పలో సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ (సీఎస్ఏ) నిధులు రూ.కోటితో నిర్మించిన సంచార వైద్యశాల టెలీ ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ జ�
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 12 మంది మావోయిస్టులు జిల్లా పోలీస్, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు తెలిపారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు మోటారు సైకిల్పై తిరుగుతూ గురువారం పరిశీలించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరి
వచ్చే నెలలో జరుగనున్న శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. భద్రాచలంలోని సబ్
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రెండు రోజులపాటు జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్రా�
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో హేమచంద్రాపుర�
మారుమూల గ్రామాల్లో వలస ఆదివాసీల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పోలీసు శాఖ పని చేస్తున్నదని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. అశ్వాపురం మండలంలోని గిరిజన మారుమూల గ్రామమైన వేములూరులో ఆదివాసీల ఆరోగ్య సంక్షేమం కోసం భద
పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతోపాటు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సూచించారు. వైద్య పరీక్షల ద్వారా డాక్టర్లు చెప్పే ఆరోగ్య సూత్రాలు విధిగా పాటించాలని అన్న
‘ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. దానిని పట్టుకునేందుకు మార్గం తప్పనిసరిగా లభిస్తుంది’ అని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పేర్కొన్నారు. ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ‘స్ట
మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు అన్నారు. పట్టణంలోని పాత చుంచుపల్లి పోలీస్స్టేషన్ భవనంలోకి మార్చిన షీటీమ్స్, ఏహెచ్టీయూ కార్యాలయాలను ఎస్పీ శుక్రవారం ప్రారంభించ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు.
భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష�
అమాయక గిరిజనులను మావోయిస్టులు తమ పార్టీలోకి తీసుకొని స్వార్థానికి వాడుకుంటున్నారని, వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ‘ఆపర�
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ అధి�
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సరిహద్దు పోలీస్ అధికారులతో వ