మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువతని పట్టి పీడిస్తున్న గంజాయి మత్తును వదిలించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు.
ప్రజాసేవే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 15 రోజులుగా నిర్వహిస్తున్న ‘డీ-మొబిలైజేషన్�
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నూతనంగా నిర్మించిన చుంచుపల్లి మండల పోలీస్స్టేషన�