గుట్టుచప్పుడుకాకుండా ఆన్లైన్ ద్వారా ఓ ఇంట్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి ఓం విహార్ కాలనీ
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషి�
ఒడిషాలోని కొనిషి ప్రాంతంలో ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ను భగ్నం చేసిన గంజాం పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ 4.56 లక్షలు సీజ్ చేశారు. పోలీసుల బృందం వైట్ కియా సెల్టోస్ కారుపై దాడి చేసి ఐపీఎల్ ఆన�
బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్లో బుకీలదే కీలకపాత్ర. య�
నిషేధిత జూదం, గ్యాబ్లింగ్, బెట్టింగ్, పేకాట ఆడినా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. ఈ వ్యసనాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్లపైకి తేవొద్దని సూచించార
బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మ�
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం దాడులు జరిపి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర�
15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�
సొంత సంస్థలోని ఆభరణాలను మరో సంస్థలో కుదువబెట్టిన ఉద్యోగి ఇటీవలి ఆడిట్లో వెలుగులోకి.. నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)/కీసర: బెట్టింగ్ మోజులో పడి ఉద్య
ఆన్లైన్..ఆఫ్లైన్లో బెట్టింగ్ నలుగురు అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం మెహిదీపట్నం ఆగస్టు 20: ఆన్లైన్, ఆఫ్లైన్లో పకడ్బందీగా బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఓ ముఠాను శుక్రవారం నార్త్ జోన్ టాస్క్ఫోర
ఫిల్మ్నగర్ సమీపంలో గొర్రె పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న 11 వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహి ల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇ లా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడలోని ఇమాంగ�