MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)పై బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి జైలు శిక్ష పడింది. మద్రాస్ హైకోర్టు(Madra High Court) శుక్రవారం జి.సంపత్ కుమార్(G.Sampath Kumar) అనే ఆఫీసర్�
ఆన్లైన్ పందేలు, జూదం నిర్వహించే వేదికల ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రకటనలు ఇకపై ప్రచురణ/ప్రసారం చేయవద్దంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది.
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోవాలని 127 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు శనివారం బహిరంగ లేఖ రాశాయి.
తన తల్లిదండ్రులు చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారని యువతిని నమ్మించి లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని తీసుకుని మోసం చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథ
తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మో�
ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడిన నలుగురు యువకులను సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5.5 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు మహబూబాబాద్ టాస్క్ఫోర్స్ సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ తెలి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చిందంటే క్రికెట్ను ఆస్వాదించే ప్రియులకు పండుగే. క్రికెట్ను గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీక్షిస్తున్నారు. బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ స�
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర
ఆన్లైన్ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. బెట్టింగ్లపై నిషేధం విధించింది. ఇందుకోసం బహుళ స్వీయ నియంత్రణ సంస్థల ఫ్రేమ్వర్క్ (ఎస్ఆర్వోలు)ను రూపొందించింది.
యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సూచించారు. యువ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్, బెట్టింగ్కి వ్యతిరేకంగా పట్టణంలోని పెద్ద చెరువు నుంచి శనివారం చేపట్టిన 5క�
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విల�
మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని రెండు తెలుగు రాష్ర్టాల్లో బెట్టింగులు జోరందుకున్నాయి. బీజేపీ ఆర్భాటం చేయడం ద్వారా ఓటర్లలో అయోమయం సృష్టించడంతో బెట్టింగులకు ఊపొచ్చింది.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలో పందేల జోరు హోరెత్తుతున్నది. ఎన్నికకు బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు