బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనను ఈడీ అధికారులు ఐదు గంటల పాటు వి�
బెట్టింగ్ యాప్ల మోజులో పడి, అప్పుల పాలైన ఓ బీటెక్ విద్యార్థి అవి తీర్చే మార్గం లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బెట్టింగ్యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో విచారించనున్నది. ఈ మేరకు సోమవారం నుంచి పలువురికి విచారణకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. త�
Supreme Court | బెట్టింగ్ యాప్లను నిషేధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన
Anvesh | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ, విదేశాలు తిరుగుతూ అక్కడి సంస్కృతి సాంప్�
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా రాష్ట్ర డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు రూ.300 కోట్ల ముడుపులు స్వీకరించారని ‘ప్రపంచ యాత్రికుడు’ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అన్వేష్ సంచలన ఆరోపణ �
సిద్దిపేట జిల్లా లో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహహరిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ బుధవారం హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచ�
అజయ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు లక్ష రూపాయల జీతం. వాట్సాప్లో ఓ ఫ్రెండ్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు. ‘రూ.500 పెట్టి ఆడండి, రూ. 5,000 గెలుచుకోండి!’ అనే యాడ్ ఆకర్షించింది. మొదటి రౌండ్లో నిజంగానే రూ.5,000 �
బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది.