సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో చాలా మంది సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బెట్టింగ్, లోన్ యాప్లను అడ్డగోలుగా ప్రమోట్ చేస్తూ తమను గుడ్డిగా ఫాలో అవుతున్నవా�
ఆన్లైన్ బెట్టింగ్లు కొందరు యువత పాలిట ఉరితాడుగా మారుతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఈ జూదం ఉచ్చులో కూరుకుపోయి, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్
ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
మహాదేవ్ యాప్ తర్వాత 2023 ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఎనిమిది బెట్టింగ్ యాప్లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రమోట్ చేసిన ‘ఫెయిర్ ప్లే’ యాప్ ఉన్నది.