బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా రాష్ట్ర డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు రూ.300 కోట్ల ముడుపులు స్వీకరించారని ‘ప్రపంచ యాత్రికుడు’ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు అన్వేష్ సంచలన ఆరోపణ �
సిద్దిపేట జిల్లా లో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహహరిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ బుధవారం హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచ�
అజయ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు లక్ష రూపాయల జీతం. వాట్సాప్లో ఓ ఫ్రెండ్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు. ‘రూ.500 పెట్టి ఆడండి, రూ. 5,000 గెలుచుకోండి!’ అనే యాడ్ ఆకర్షించింది. మొదటి రౌండ్లో నిజంగానే రూ.5,000 �
బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న బెట్టింగ్ యాప్ల వ్యసనం గురించి విశ్లేషిస్తూ.. దాని పర్యవసానాన్ని వివరిస్తూ.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపుతూ దర్శక,నిర్మాత అల్లాణి శ్రీధర్ తెరకెక్కించనున్న సినిమా ‘బ�
ఉమ్మడి జిల్లాలోనూ బెట్టింగ్ యాప్లను ఆశ్రయించి బలవుతున్నారు. చిన్నపాటి ఆశతో బెట్టింగ్లో వేలు పెట్టి శరీరాన్ని దహించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఎడపల్లి మండలంలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్లో డబ్బుల�
తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల కలకలం సృష్టించిన బెట్టింగ్యాప్స్ కేసును తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది.
బెట్టింగ్ యాప్స్ మూలాలపై నగర పోలీసులు గురిపెట్టారు. ఇప్పటివరకు యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు యాప్ యజమానులపై చర్యలకు రెడీ అయ్యారు.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం