సమాజాన్ని పట్టి పీడిస్తున్న బెట్టింగ్ యాప్ల వ్యసనం గురించి విశ్లేషిస్తూ.. దాని పర్యవసానాన్ని వివరిస్తూ.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపుతూ దర్శక,నిర్మాత అల్లాణి శ్రీధర్ తెరకెక్కించనున్న సినిమా ‘బ�
ఉమ్మడి జిల్లాలోనూ బెట్టింగ్ యాప్లను ఆశ్రయించి బలవుతున్నారు. చిన్నపాటి ఆశతో బెట్టింగ్లో వేలు పెట్టి శరీరాన్ని దహించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఎడపల్లి మండలంలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్లో డబ్బుల�
తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల కలకలం సృష్టించిన బెట్టింగ్యాప్స్ కేసును తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది.
బెట్టింగ్ యాప్స్ మూలాలపై నగర పోలీసులు గురిపెట్టారు. ఇప్పటివరకు యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు యాప్ యజమానులపై చర్యలకు రెడీ అయ్యారు.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం
బెట్టింగ్ యాప్స్ విశృంఖలత్వంపై తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టకేలకు అప్రమత్తమైంది. 15 మం ది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం నేపథ్యంలోనే చట్టపరమైన చ ర్యలు చేపడుతున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్స్కు ప్రచారం వ్యవహారంలో (Betting Apps Issue) నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ‘నమస్తే తెలంగాణ’ కథనం ద్వారా సందేశమిచ్చిన సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ పిలుపు మేరకు సామాజిక బాధ్యత కలిగిన ఓ యువకుడి ఫిర్యాదుతో పోలీసు య