ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఎంజీఎంహెచ్తోపాటు కాకతీయ సూపర్�
వైద్యులు, అ ధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చే�
మెదక్ జిల్లా దవాఖానను బుధవారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. మెడికల్ స్టోర్ రూమ్ను పరిశీలించి మందుల వివ�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించే పేదలకు నిరాశే మిగులుతున్నది. రూ.కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నప్పటికీ పేదలకు మాత�
రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రజాసేవతోనే జన్మకు సార్థకత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీక�
పెద్ద కొడప్గల్ పీహెచ్సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్న
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ప్రధాన వైద్యశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా శాఖల అధికారు లు, స్వచ్ఛంద సంస్థల ప్రత
Minister Damodara | రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత ఉన్నతాధికారులను
నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఆరోగ్య ప్రదాతగా అందరి హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్ల
ఎవరెన్ని సర్కస్ ఫీట్లు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. కాంగ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ దవాఖానలను సీఎం కేసీఆర్ ఆధునీకరించారు. గతంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానకు వెళ్లడాన�
రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాతాశ�