వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యమూ కలిగించొద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అ
దుబ్బాక వంద పడకల దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం దుబ్బాక వంద పడకల దవాఖానలో అభివృద్ధి కమిటీ సమావేశానికి రాష�
ఐసీయూ పరిస్థ్ధితుల నుంచి చిన్నారులను ఆరోగ్యవంతులుగా మెరుగైన వైద్యసేవలు అందించి పునర్జన్మను ప్రసాదించి వారియర్స్గా తీర్చిదిద్దుతున్న వైద్యులు సేవలు మరిచిపోలేనివని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్
జనగామ నియోజకవర్గ ప్రజలకు పైసాఖర్చు లేకుండా తన సొంత దవాఖానలో వైద్యసేవలు, మందులు అందిస్తున్నానని, దీంతో పాటు ఇతర దవాఖానల్లో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయిస్తున్నానన�
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ పనిచేస్తున్నదని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం మెదక్లోని పిల్లికోటాల్ ప�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.
ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాలు, గూడేల్లో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. భద్రాచలంలోని తన చాంబర్లో ఐటీడీఏ పరిధిలోని ఖ�
ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తే ప్రతీ నాయకుడు, కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మణుగూరులో బుధవారం నిర్వహించిన పార్టీ ముఖ్�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్�
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు వైద్య సేవల
వివిధ రోగాలతో వైద్యం కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించి మంచిపేరును తీసుకువచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మ�
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఎంజీఎంహెచ్తోపాటు కాకతీయ సూపర్�
వైద్యులు, అ ధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చే�
మెదక్ జిల్లా దవాఖానను బుధవారం కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. మెడికల్ స్టోర్ రూమ్ను పరిశీలించి మందుల వివ�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించే పేదలకు నిరాశే మిగులుతున్నది. రూ.కోట్లు వెచ్చిస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నప్పటికీ పేదలకు మాత�