రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సిబ్బందికి సూచించారు. శనివారం ఆత్మకూర్.ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశ�
రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో ప్రజలకు అందిస్తున్న వైద్
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు వేగవంతంగా అందాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఎన్ఎంలకు స్కూటీలు అందజేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2023లో మొదటి విడతగా నాటి ఎమ్మెల్యే గండ�
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్న జాతీయ
జిల్లాలో ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానల పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలల
ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్ ఛార్జీ జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఆస్పత్రిలో 50 బెడ్స్ నుండి 100 బెడ్స్ గా రూ.13కోట్ల 75లక్షలతో అప్ గ్రేడేషన్ శుక్రవారం ప్రారంభిం
పేదలకు వైద్యం అందిచాలన్న తలంపుతో సర్కారు దవాఖానలను నిర్మించినా ఆదరణ లేక నిరూపయోగంగా మా రుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని రోగులకు మరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వంద పడక�
సింగరేణి ఆసుపత్రిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు బుధవారం నిరసన దీక్ష చేపట్ట�
ఆరోగ్య సమస్యలు, ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే గిరిజనులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. మణుగూరు పట్టణంలోని వంద పడక
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన వ్యక్తిని దవాఖానకు తీసుకెళ్తే సకాలంలో వైద్యం అందలేదు. దవాఖానకు తరలించాల్సిన అంబులెన్స్ డైవర్ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో క్షతగాత్రుడిని తరలించిన సంఘటన హత్నూ�
ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డ
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్య