తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్, రిక్షా కార్మికుల యూనియన్ సంయుక్తంగా మంగళవారం నెక్లెస్ రోడ్డులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల గౌరవ అధ్యక్
‘గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సమస్య తీర్చుకున్నామని, అద్భుతమైన రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, 24 గంటల కరెంటు సరఫరాతో పాటు మెట్రో, బస్షెల్టర్లు, ఎలక్ట్రికల్ బస్సులు, మ�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో ని�
నగరంలో మరో అత్యాధునిక వైకుంఠధామం అందుబాటులోకి రానున్నది. బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో రూ. 8.54 కోట్లతో ఈ ‘మహాపరినిర్వాణ’ను నిర్మించారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో (Vasant vihar) నిర్మించిన బీఆర్ఎస్ జ�
ఈ నెల 29న ప్ర త్యేక పాస్పోర్ట్ డ్రైవ్స్ కొనసాగుతాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. దరఖాస్తుదారుల డిమాండ్ మేరకు ఇక శనివారం ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామని చెప్పా�
Minister Srinivas Yadav | ఏప్రిల్ చివరినాటికి బేగంపేట నాలా సమగ్ర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద రూ.45కోట్ల వ్యయంతో చేపట్టిన బేగంపేట నా
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమయ్యారు.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
Paramahamsa Yogananda | ఆధ్యాత్మిక దివ్యతరంగానికి శిఖరమూ, భారతీయ ప్రాచీన యోగ విజ్ఞానం పట్ల ప్రపంచవాసుల ఆసక్తిని పునర్జీవింపచేసిన దూత ఒక యోగి ఆత్మ కథ. పశ్చిమ దేశాల్లో యోగ విద్యా పితామహుడిగా గుర్తింపు
Minister Talasani Srinivas Yadav | ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ లో