వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక విమానాల్లో వచ్చి, పోయే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నది. బేగంపేట విమానాశ్రయానికి గతంలో వారానికి నాలుగైదు ప్రత్యేక విమానాలు మాత్రమే రాగా ఇప్పుడు వాటి సంఖ్య 30 �
Begumpet | హైదరాబాద్లోని బేగంపేటలో (Begumpet) మందుబాబులు హల్చల్ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల �
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంప
Begumpet | బేగంపేట (Begumpet) పరిధిలో ఉన్న ఓల్డ్ కస్టమ్ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్తీలోని ఓ బిల్డింగ్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బేగంపేట పరిధి కుందన్బాగ్లో ఉండే రమేశ్ నిర్వహించే లీలా (ఆర్ఎస్) క్రాఫ్ట్స్.. పురాతన హస్తకళా వస్తువులు, విలువైన ఆధ్యాత్మిక సంపదకు కేంద్రంగా నిలుస్తున్నది. ఇందులో బెల్ మెటల్ (కంచు), కలంకారి, ఇక్కత్ వ�
టీ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్) పథకం కిం ద దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పరిశ్రమల ఏర్పాటుకు ట�
మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఆదివారం జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల ఈ బస్తీ ప్రజలు అనార్యోగానికి గురైన నేపథ్యంలో ఎండీ దానకిశోర్ ఇంటింటికీ వెళ్లి ప్రజ�
పౌర విమాన యాన, మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా-2022’ విమానాలు, హెలిపాడ్ల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవిల కోసం కే�
బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కి సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఇండియా 2022’ ఎయిర్షో ఆకట్టుకున్నది. నగర నలుమూలల నుంచి సందర్శకులు వేలాదిగా వచ్చి విహంగాలను వీక్షించారు
బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గంల�
బేగంపేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. బేగంపేట్ డివిజన్కు చెందిన చంద్రశేఖర్, మల్లయ్యలు కొంత కాలం క్రితం అనారోగ్య
బేగంపేట్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మీద క్యూ న్యూస్ యూ ట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనుచిత వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చిం�