పౌర విమాన యాన, మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా-2022’ విమానాలు, హెలిపాడ్ల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవిల కోసం కే�
బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కి సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఇండియా 2022’ ఎయిర్షో ఆకట్టుకున్నది. నగర నలుమూలల నుంచి సందర్శకులు వేలాదిగా వచ్చి విహంగాలను వీక్షించారు
బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గంల�
బేగంపేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. బేగంపేట్ డివిజన్కు చెందిన చంద్రశేఖర్, మల్లయ్యలు కొంత కాలం క్రితం అనారోగ్య
బేగంపేట్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మీద క్యూ న్యూస్ యూ ట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనుచిత వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చిం�
బేగంపేట్ : బేగంపేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దిన పత్రిక ఇంటర్నెట్ డెస్క్లో సబ్ ఎడిటర్గా పని చేస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. శుక్రవారం బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘట�
Begumpet | బేగంపేటలో లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం బేగంపేట కట్టమైసమ్మ ఆలయం వద్ద లారీ ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
Hyderabad | హైదరాబాద్లో రూ. 5.50 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. 14.2 కిలోల సూడో ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్న
బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్
అమీర్పేట్ : సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకునే దిశగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలతో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా
బేగంపేట్ : రాంగోపాల్పేట్ డివిజన్లోని లాలా టెంపుల్ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన లాలా టెంపు
అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ చేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప�