సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయి
ఇక్కడ కనిపించేవన్నీ సూపర్ కార్లు.. అత్యంత విలాసవంతమైన కార్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి. ఒకసారి కారు ఇంజిన్ స్టార్ట్ అయ్యిందంటే రయ్యుమంటూ దూసుకుపోతాయి. క్షణాల్లో పదుల కిలోమీటర్ల పికప్ను అందుకునే ఈ
President | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు �
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతిన�
మహిళల కోసం ఓ సమగ్ర మ్యానిఫెస్టోను రూపొందించి, వచ్చే ఐదేండ్లలో దానిని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ప్రత్యేక టోల్�
నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం బేగంపేట్ పాటిగడ్డలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంగళవారం
Green India Challenge| తెలంగాణలో హరితహారం కార్యక్రమం తద్వారా దశాబ్దంలోనే ఏడుశాతం అడవులు పెరుగడం అద్భుతమైన విషయమని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నార్వే మాజీ మంత్రి, గ�
Hyderabad | బేగంపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిజాంపేటకు చెందిన కే ప్రియాంక(31), బేగంపేటలోని ఓ ప్రయివేటు స్టోర్లో పని చేస్తోంది. ద
ఎంతో మంది నాయకులు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పరిష్కారం కాని తమ 50 ఏండ్ల సమస్య ప రిష్కరించారని బేగంపేట్కు చెందిన ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.