ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న�
Hyderabad | ఇంటి బయట ఆడుకుంటున్న బాలికతో ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad | తెలంగాణ ప్రభుత్వం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి వాహనాలు, పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Begumpet | లష్కర్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
Begumpet | ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండు నూరేళ్లు జీవించడమనేది కలగా మారిపోయిన రోజులివి.. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటితరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవకగా సెంచరీ పూర్తి చేసుకున్నార�
Snake Catcher | పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ పోతారావేణి భాస్కర్ అలియాస్ పాముల భాస్కర్ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పదో తరగతి వార్షిక పరీక్షలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సొంత ఖర్చుతో విమానంలో బెంగళూరుకు తీసుకెళ్తానని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మల్క రాంకిషన్రావు వినూత్న కాను
Property Tax | ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం పిటిపి కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు బేగంపేట్ స�
Job Mela | బేగంపేట : నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ నెల 14న కళాశాల ప్రాంగణంలో ‘జోబోథాన్-2025’ పేరుతో మెగా జాబ్మేళాలను నిర్వహించనున్నది.
సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామ కంఠం భూమిని కొందరు కబ్జా చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ స్థలంలో అక్రమంగా గుంతలు తవ్వి ఇంటిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.
Minerva Hotel | బేగంపేటలోని మినర్వా హోటల్లో సిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. ఆకలితో ఉందని భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది.
రూ. 20 కోట్లతో బేగంపేట ఆర్వోబీ(రైల్ ఓవర్ బిడ్జి)కి మరమ్మతులు చేపట్టేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సింద
MLA Talasani | పాటిగడ్డ బస్తీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు.