పదేండ్ల కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సూరారంలో వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్ల
రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా సాగునీరందించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అన్నారం సమీపంలో సాగునీరు అందక ఎండిన పంటలను మాజీ ఎమ్మెల్యే బీరం పరిశీలిం�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పేట్రేగిపోతున్నారు. బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. మొన్న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్రెడ్డి హత్య నిన�
భవిష్యత్ బీఆర్ఎస్దేనని కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా ఇచ్చా రు. మంగళవారం ఆయన పెద్ద కొత్తపల్లి మండలకేంద్రం లో కార్యకర్తలతో సరదాగా గ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ పట్టణంలో తన స్వగృహంలో విలేకరులతో మాట్
Beeram Harshavardhan reddy | కొల్లాపూర్, ఫిబ్రవరి 23: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కొల్లాపూర్ పట్టణంలోని తన స్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డి మాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తరు.. బరాబర్ ప్రశ్నిస్తరు.. ప్రశ్నిస్తే తప్పేంటి?’ అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు.
శ్రీశైలం ఎడారి కాబోతున్నది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్కనీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎ
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బీరం హర్షవర్దన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఆరోపణలపై భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు మంత్రులు గాలి మోటర్లలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, నోముల భగత్, జాజాల సురేందర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో