పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కోసం కొల్లాపూర్
సీఎం రేవంత్రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేపు కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని
.. యంగ్ ఇండియా ఇంటర్�
బీఆర్ఎస్ పార్టీకీ కార్యకర్తలే పట్టుగొమ్మలని.. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని నాగులపల్లిలో కోడేరు మండల బీఆర్ఎస్ ముఖ్య కార్య
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దౌర్జన్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు. అధికారం ముసుగులో కాంగ్రెస్ పార్టీ చ�
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హె చ్చరించారు. కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయకపోవడం, రైతుభరోసా సరిగా ఇవ్వకపోవడం వంట�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. బుధవారం కొల్లాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు,
Harshavardhan Reddy : కొల్లాపూర్ జూన్ 17 : నియోజవర్గంలోని ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy) అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలతో �
మండలంలోని రాయినిపల్లి గ్రామానికి చెందిన మనీషాశ్రీ మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని �
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంల�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు.