తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ నిరుపేద కలెక్టర్ కాళ్లపై వేడుకోగా పోలీసులు చితకబాదిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో
కరువు పీడిత తెలంగాణపై సమాఖ్య పాలకుల కక్షకు సజీ వ సాక్ష్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిలుస్తోంది. 1984లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినా, తెలంగాణ ఉ�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శ�
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర స్థాయిలో సంచలనమైన బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి రెండేండ్లు పూర్తయినా పోలీసుల దర్యాప్తు కొలిక్కి రాకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఎదురుచూస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముం దు రాష్ట్ర ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు రాష్ర్టాన్ని ఆగం చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
రైతు సంక్షేమాన్ని రాష్ట్ర సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మండిపడ్డారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం చింతకుంటలో వరి కొనుగోలు కేంద్రాన్ని సాట్స్ మ
అన్నా అని పిలిస్తే.. నేనున్నానంటూ ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించి కల్వకుంట్ల తారక రామారావు తన గొప్పమనసు చాటుకున్నారు. మెడికల్ సీటు సాధించి చదువుకొనేందుకు ఆర్థిక స్థోమతలేక ఇబ్బందులు పడుతున్న ఓ పేద విద్�
మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధపు మాటలు ఆపి, నిజాలు మాట్లాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ సంస్థానాధీశులకు చెందిన 1,600 ఎకరాల భూమిని కాపాడానని ప్రెస్మీట
కొల్లాపూర్ మాజీ సంస్థానాదీషుల 1600 ఎకరాల భూమిని తానే కాపాడిన అని మంత్రి అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
అభివృద్ధి పేరుతో దళితుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం అధికారులు చేపట్టిన హెలిపాడ్ నిర్మాణంలో భూములను కోల్పోతున్న దళితులను పరామర�
అభివృద్ధి పేరుతో దళితుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కొంటూ దళితులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు.
గోపల్దిన్నె- సింగోటం లింక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొల్లాపూర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభు�