స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను అధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో బట్టబయలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల�
మండలంలోని చిక్కేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా �
కాంగ్రెస్ సర్కారు అన్నిరంగాల్లో విఫలం చెందిందని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కోడేరు మండలం వర్క�
పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు క
ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చు టోపి పెట్దిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి విమర్శించారు. కోడేరు మండలం జనుంపల�
బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడులు పెట్రేగిపోతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దాడులను సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు.
పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని పోలీసు అధికారులు అధికార
మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన
బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ బడేభాయ్గానూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ చొటేభాయ్
చివరి శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ను వీడేదేలేదని, అందరినీ కలుపుకొనిపోయి నాగర్కర్నూల్ జిల్లాలో గులాబీ పార్టీని మరింత బలమైన శక్తిగా మారుస్తామని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే�