భారత క్రికెట్ జట్టు బార్బడోస్ తుఫాన్లో చిక్కుకుంది. భారతీయుల సుదీర్ఘ కలను సాకారం చేసి స్వదేశంలో సగర్వంగా అడుగుపెడుదామనుకున్న టీమ్ఇండియాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి.
Jay Shah | టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింది. ఐసీసీ ట్రోఫీని నెగ్గి భారత ఆటగాళ్లు కోచ్కు ఘన వీడ్కోలు పలికారు. ఇక ప్రస్తుతం కాబోయే కోచ్ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది.
‘నాకు నలుగురు స్పిన్నర్లు కావాలి. మేము అక్కడ (వెస్టిండీస్) చాలా క్రికెట్ ఆడాం. నలుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేశారన్నదానికి కారణాలను నేనిప్పుడు వెల్లడించను.
క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మాటలకందనిది! ఏ క్షణాన మన దేశానికి పరిచయం అయ్యిందో కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో భారత్ది మరుపురాని అధ్యా
బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌ�
భారత క్రికెటర్లపై కనకవర్షం కురుస్తున్నది. సుదీర్ఘ కలను సాకారం చేసుకుంటూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియాపై ఓ వైపు ప్రశంసలతో పాటు నగదు ప్రోత్సాహకాల పరంపర కొనసాగుతున్నది.
South Africa Tour: భారత క్రికెట్ జట్టు నవంబర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నది. ఆ రెండు జట్ల మధ్య నాలుగు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. దీనిపై ఇవాళ సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్త ప్రకటన జారీ చేశాయి.
BCCI : పొట్టి ప్రపంచకప్ ట్రోఫీలో అదరగొడుతున్న టీమిండియా (Team India) త్వరలోనే సొంతగడ్డపై వరుసపెట్టి మ్యాచ్లు ఆడనుంది. 2024-25 సీజన్లో టీమిండియా ఏ జట్టుతో ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది? అనే వివరాలను గురు
భారత క్రికెట్ జట్టుకు హెడ్కోచ్ రేసులో ఉన్న గౌతం గంభీర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. మంగళవారం బీసీసీఐ ఆధ్వర్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. గంభీర్ను వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది.
T20 World Cup 2024 : తొలిసారి పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా (USA).. ఆటగాళ్లకు అన్ని సౌలత్లు కల్పించడంలో తేలిపోయింది. దాంతో, టీమిండియా ఆటగాళ్ల కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) ప్రత్యేకంగా జ