Congress | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నోరు తెరిస్తే సామాజిక న్యాయమంటూ మాట్లాడుతారు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నది.
ఎస్సీ, ఎస్టీలకు వర్తించినట్టే బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్ బిల
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని సీఎం రేవంత్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ �
కేంద్రం చేపడుతున్న కులగణనలో బీసీకులాలకు ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ (బీసీఐఎఫ్) చైర్మన్ చిరంజీవులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన అంశంపై ప్రజలకు పలు వి
Talasani Srinivas Yadav | ‘అధికారంలోకి వస్తే బీసీ ల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్లో పెడుతామన్న కాంగ్రెస్ దగా చేసింది. ఈ ఏడాది కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కేవలం
BC Welfare | కాంగ్రెస్ పాలనలో బీసీ సంక్షేమ శాఖ సంక్షోభంలో చిక్కుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలను గుప్పించి ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసింది
ACB Raid | కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏబీసీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించాలని మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రజాపాలన వేడుకలో ప్రొటోకాల్ పాటించని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝాపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ, కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు గు రువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
BC Welfare | తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి కే అలోక్ కుమార్ తెలిపారు.
బీసీల రాజ్యాధికారమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. దేశంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడినా బీసీల సంక్షేమానికి ఎవరూ పాటుపడలేదని అన్నారు. బీసీల ఓ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత న�
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేకపోతే యుద్ధం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు(ఎంపీ)ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డిని �