BC Welfare | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల 15వ తేదీన ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామని బీసీ సంక్షేమ శ
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయం కోసం ఇప్పటి వరకూ దాదాపు 53 వేలు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని రాష్ట్ర బీసీ సం
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రెచ్చగొట్టడం కాకుండా బీసీ జన గణన చేపట్టాలని, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రత�
‘ఎన్నికల సంవత్సరం వచ్చింది. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ బయల్దేరినయ్. మాయ మాటలతో లొంగదీసుకుని, అధికారం చేపట్టాలనే కుట్రలు చేస్తున్నయ్. వాటి మాయమాటలకు లొంగితే మునిగిపోతం. మోసపోతే గోసపడుతం. మన సంపదను �
తమ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్బాబు, పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్గౌడ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
జీవన స్థితిపై శాస్త్రీయ అధ్యయనం తొలిసారిగా తెలంగాణలోనే.. కులవృత్తుల ఆధునికీకరణకు కృషి ప్రత్యామ్నాయ ఉపాధిపై అన్వేషణ ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం హైదరాబాద్, సెప్టెంబర్�
అన్యాయం చేస్తే పార్లమెంటు ముట్టడి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్, జనవరి 27 : కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. �
16 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ ముషీరాబాద్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫి�
చంపాపేట : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ఘాట్లో పురాతన చరిత్ర కలిగిన ధ్యానాంజనేయ ఆలయానికి త్వరలోనే వస్తానని స్వామి వారిని దర్శించుకుంటాననీ తెలంగాణ రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రా
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �