జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో వరం ప్రకటించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్ర�
Minister Mallareddy | బీసీ కుల,చేతివృత్తుల వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
Telangana | వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష అందించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నట్టు రజక సంఘాల సమితి ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కొనియాడారు.
దేశంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వేలాది మందితో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వె
BC Welfare | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల 15వ తేదీన ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామని బీసీ సంక్షేమ శ
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయం కోసం ఇప్పటి వరకూ దాదాపు 53 వేలు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని రాష్ట్ర బీసీ సం
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రెచ్చగొట్టడం కాకుండా బీసీ జన గణన చేపట్టాలని, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రత�
‘ఎన్నికల సంవత్సరం వచ్చింది. తెలంగాణ వ్యతిరేక శక్తులు మళ్లీ బయల్దేరినయ్. మాయ మాటలతో లొంగదీసుకుని, అధికారం చేపట్టాలనే కుట్రలు చేస్తున్నయ్. వాటి మాయమాటలకు లొంగితే మునిగిపోతం. మోసపోతే గోసపడుతం. మన సంపదను �
తమ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్బాబు, పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్గౌడ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
జీవన స్థితిపై శాస్త్రీయ అధ్యయనం తొలిసారిగా తెలంగాణలోనే.. కులవృత్తుల ఆధునికీకరణకు కృషి ప్రత్యామ్నాయ ఉపాధిపై అన్వేషణ ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం హైదరాబాద్, సెప్టెంబర్�