Ranga Reddy | అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామంలో చోటు చేసుకుంది.
తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు, బీసీ గురుకులాలకు కలిపి 2ఏడీ పోస్టులుండగా, ప్రస్తుతం ఒక�
రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన మీడి యా పాయింట్లో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముది�
MLC Kavitha | బీసీ సంక్షేమం కోసం(BC welfare) 2024-25 బడ్జెట్(Budget)లో రూ.20 వేల కోట్లు కేటా యించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కుఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.
చాకలి ఐలమ్మను ఏ ఒక కులానికో పరిమితం చేయొద్దని, ఆమె యావత్ తెలంగాణ ఆస్తి అని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆత్మగౌరవం కోసం భూస్వాములకు ఎదురొడ్డి గొప్ప పోరాటం చేశారని స్మరించుకొన్నారు.
మళ్లీ అవకాశమిస్తే కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దుతా నని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటిం చారు. పార్టీలో చేరుతున్న యువతకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ న
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో ఆదివారం జాతీయ సమైక్య
త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ, మహిళా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఈ నెల 21న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సంఘం జాతీయ అధ�
జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకునే బీసీ బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో వరం ప్రకటించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్ర�
Minister Mallareddy | బీసీ కుల,చేతివృత్తుల వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
Telangana | వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష అందించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నట్టు రజక సంఘాల సమితి ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కొనియాడారు.
దేశంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వేలాది మందితో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వె