కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం బీసీలంతా పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిపించడానికి మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృ�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో 20న కలెక్టరేట్ల ము ట్టడి చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జా తీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తె�
కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో రూట్మ్యాప్ ప్రకటించాలని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్లోని హైదరాబాద్ క�
వివక్షకు గురైన సమూహంలోనే వివక్షకు గురికావడమనేది వేరే దేశాల్లో అయితే చాలా అరుదు. కానీ, మన దేశంలో సహజాతి సహజం. ఈ దేశంలోని హిందూ వర్ణవ్యవస్థ, దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థలే దానికి కారణం. ఈ నిచ్�
బీసీ కులగణన చేపడతాం. రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం. అంటూ అసెం బ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హడావుడి చేసింది. సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది. రూ.150 కోట్లను మంజ�
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, లేని పక్షంలో బీసీల ఉద్యమాలతో రాష్ట్రం రణరంగం అవుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
రాష్ట్ర బీసీ కమిషన్ గడువును పొడిగిస్తారా? లేక కొత్త కమిషన్ను ఏర్పాటు చేస్తారా? అన్నదానిపై బీసీ సంఘాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. కొత్త కమిషన్ ఏర్పాటు కంటే పాత కమిషన్ గడువు పొడిగింపుతోనే ఎక్కువ ప్
రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటిపైకి రావాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ క�
బీసీలు అధికారానికి, అవకాశాలకు, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పుడూ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప ఏనాడూ వారికి త�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ సామాజిక, ప్రజాస్వామిక అభ్యుదయ విధానాలను పథకాల రూపంలో ప్రకటించి తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. బీసీల పట్ల గతంలో చేసిన అనేక తప్పిదాలన�
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు శనివారం లేఖలు రాశార�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ కులగణన చేపట్టి, స్థానిక సంస్థల
ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్�
మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.