రాష్ట్రంలో కులాలవారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్దేశిస్తూ ప్రభుత్వ�
కులం గురించిన చర్చ ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు. కానీ, ఈ చర్చ వచ్చిన ప్రతీసారి కొన్ని కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. మరిన్ని కొత్త చర్చలు తెర మీదకొస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలన
2023, నవంబర్ 10 నాడు కామారెడ్డి పట్టణం వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఆ పార్టీ గద్దెనెక్కేందుకు ఎంతో ఉపయోగపడింది. 2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు వ్యూహకర్తగా ప
స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 42శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ లోక్సభ పక్షన�
బీసీలు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారికి బీఆర్ఎస్ బాసటగా నిలువడం గొప్ప విషయమని తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్రావు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం క�
R Krishnaiah | నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ అనంతరం బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించడం నా జీవిత లక్ష్యం అని కృష్ణయ
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో 42 శాతం రిజర్వేషన్లను ఐదు గ్రూప�
కాంగ్రెస్ ఇచ్చిన బీసీ హామీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. బీసీల నాయకత్వాన్ని ప్రొత్సహించింది బీఆర్ఎస్సేనని గుర్తుచేశారు.
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు, కులగణనపై అధ్యయనం చేసేందుకు తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో పర్యటించాలని బీఆర్ఎస్ బీసీ ముఖ్యనేతలు నిర్ణయించారు. బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్
BRS | స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కుల గణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల సమావ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచాలని, ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించ
కులగణనను సత్వరమే చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ హోటల్ అశోకాలో ఆదివారం అఖిలపక్ష పార్టీలు, కుల, బీసీ సంఘాలతో సదస్సు నిర్వహించనున్నారు.