బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమం లో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చ�
bc reservations | మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని చిప్పల్ తుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
బీసీలతో కాంగ్రెస్ పార్టీ నాటకం ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడిగా కి�
కాంగ్రెస్ పార్టీ మేక వన్నె పులి వంటిది. నమ్మకద్రోహం, నయవంచనే ఆ పార్టీ నైజం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ ముంచాలనే చూస్తున్నది.
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నిచ్చెన మెట్ల కులస్వామ్యంలో రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ జాబితాలోని బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల కులాలకు శాపంగా మారాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధి
BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థాన�
మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఓ నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో నాలుగు ప్రధాన పదవులు ఉండగా, పదేండ్లుగా మూడు పదవులు (రెండు జడ్పీటీసీ, ఎంపీ�
బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ప్రజలను మోసగించేందుకు తెలంగాణ లో బీసీలకు ఏదో చేస్తున్న�
Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసు�