Satyavathi Rathod | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా కల్పిస్తామని మరో మారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ ప్రజానీకాన్ని మోసం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
మాట మార్చడం, మడమ తిప్పడం, హామీలపై ప్రజలను ఏ మార్చడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రివాజుగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 15న హైదరాబాద్లో బీసీ మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
కార్మిక చట్టాల సవరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర
R.Krishnaiah | బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ �
MLC Kavitha | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్�
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్రజాప్యం చేయడం కాంగ్రెస్ పాలకులకు పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పాలనలోనే స్థానిక ఎన్నికలకు ఇలా ఏండ్లకేండ్లు బ్రేకులు పడటం సహజంగా మారింది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు తెలిపారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్