‘రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఓట్లెయ్యరనే కాంగ్రస్ సర్కార్ నాటకం ఆడుతున�
Telangana | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారి తీశాయి. మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండా రెండింటిలో 100 శాతం గిరిజనులు ఉన్నారు. అయినప్పటిక�
: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవో ఇచ్చింది. 24గంటలు తిరగకముందే ఆ జీవో కొట్టివేత కోసం అనుచరులతో కోర్టులో పిటిషన్లను దాఖలు చేయించింది, పిటిషన్ వేసింది కూడా
బీసీ రిజర్వేషన్ల పెంపుపై (BC Reservations) హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి
Local Body Elections | స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో 9న�
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 26 లేదా 27న జారీ అవుతుందా? దస రా తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అవుతుందా? అంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం వడివడిగా చేపట్టిన ఎన్నికల ముందస్తు కసరత్తు దానికి సంక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స వాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేవలం పత్రికల్లో వచ్చిన వా ర్తల ఆధారంగా
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో, రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార జాతుల కులాలకు శాపంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2025 వరకు ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమ
BC Reservations | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో జీవో వెలువడనున్నట్టు తెలిసింది.
‘మహాత్మా ఫూలే, నారాయణగురు, పెరియార్ వంటి మహనీయుల కృషి వల్లే నేడు సామాన్యులకు గుర్తింపు వచ్చింది. వారి స్ఫూర్తితోనే నేడు రిజర్వేషన్ల ప్రక్రియ అమలవుతుంది.
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం
రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటివరకు బీసీలకు రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు..