బీసీలను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్న విషయమై స్వాతంత్య్రం రాకపూర్వమే మహాత్మా జ్యోతిబాఫూలే హంటర్ కమిషన్ను అడిగారు. దేశంలోని శూద్రులు, అతి శూద్రులకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాలని నివేదిక ఇచ్చారు.
బీసీలను మొదటినుంచీ మోసం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు స్పష్టంచేశారు. బీసీ జనసభ ఆధ్వర్యం లో ‘బీసీలకు మరో మోసం-తెలంగాణ రాష్ట్ర బడ్జెట్' అంశంపై సోమాజిగూడ ప్రె�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్�
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్ల�
42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, సమావేశాలు జరుగకుండా అడ్డుకోవా
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ని ఎందుకు సమర్థించిన్రు? అని ఎంపీ ఆర్ కృష్ణయ్యను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ�
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు జరపాలని సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గ
బీసీ రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య నాటకాలు ఆడుతున్నారని, ఇవి ఆయనకు ఏమాత్రం తగవని సీపీఐ నేత కే నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.