Caste Census | రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికలో మున్నూరు కాపు జనాభాను 4%లోపు చూపించారంటూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Caste Census | ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఆడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.3
సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలంటే లెక్కలు పక్కాగా ఉండాలి. ఏ సామాజిక వర్గం జనాభా ఏమేరకు ఉందనేది తేలితేగానీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఆ వర్గాలకు అందించడం వీలుపడదు. అందుకు కులగణన తప్పనిసరి. కానీ
2014 నుంచి 2026 మధ్య జరిగిన నియామకాలు, డైరెక్టర్లుగా పనిచేసిన వారి సామాజికవర్గం సహా వివరాలన్నీ 15రోజుల్లోగా అందించాలని విద్యుత్తు సంస్థను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంప�
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన అనుమతులు, ప్రాజెక్టుల వంటివి సాధించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. అవసరాన్ని బట్టి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడమో, పార్లమెంట్లో ప్రశ్నించడమో, కేంద్రంపై ప
బీసీలను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్న విషయమై స్వాతంత్య్రం రాకపూర్వమే మహాత్మా జ్యోతిబాఫూలే హంటర్ కమిషన్ను అడిగారు. దేశంలోని శూద్రులు, అతి శూద్రులకు మీరేం న్యాయం చేస్తారో చెప్పాలని నివేదిక ఇచ్చారు.
బీసీలను మొదటినుంచీ మోసం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు స్పష్టంచేశారు. బీసీ జనసభ ఆధ్వర్యం లో ‘బీసీలకు మరో మోసం-తెలంగాణ రాష్ట్ర బడ్జెట్' అంశంపై సోమాజిగూడ ప్రె�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్�
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్ల�