‘మహాత్మా ఫూలే, నారాయణగురు, పెరియార్ వంటి మహనీయుల కృషి వల్లే నేడు సామాన్యులకు గుర్తింపు వచ్చింది. వారి స్ఫూర్తితోనే నేడు రిజర్వేషన్ల ప్రక్రియ అమలవుతుంది.
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం
రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటివరకు బీసీలకు రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు..
మేమెంతో మాకంత వాటా.. చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్�
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించిన స్ఫూర్తితోనే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో �
Telangana Assembly | రెండో రోజు సమావేశమైన తెలంగాణ శాసనసభలో పలు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
MLA Gangula Kamalaker | బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. బహుజన రాష్ట్ర సమితి అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చి ఆ తర్వాత జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దు.. షెడ్యూల్ 9లో బీసీ �
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు.
కేసీఆర్ ఒక్కరే ఎంపీగా ఉండి తెలంగాణ సాధించగా లేనిది, 311 మంది ఎంపీలున్న కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు.
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆత్మగౌరవవాన్ని చంపుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రకటించారు.