స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెలువడిన నోటిఫికేషన్లో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. వెల్దండ మండలం తిమ్మినోనిపల�
బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ రిపోర్టును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ వికారాబ�
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ నుంచి కులగణన, జీవోల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేశారని ఆల్ ఇండియా వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆరోపిం�
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ పచ్చ జెండా ఊపినా బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం తలపెట్టింది. దామాషా ప్రకారం రావలసిన 23 శాతం కోటాకు బదులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 20 శాతానికి మాత్రమే పరిమితం కావడ�
పంచాయతీ రిజర్వేషన్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను
‘బాగా నమ్మిస్తేనే మోసం చేయడం అల్కగైతది. నమ్మకమనేది లేకపోతే మోసమనేదే ఉండదు’ అని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇప్పుడు ఆచరించి చూపిస్తున్నాడు. అందులో భాగంగానే మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి బీసీ
బీసీలకు 42% రిజర్వేషన్లని చెప్పి అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీల కోటా 17 శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శిం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ�
KTR | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా చూపించడంపై ఆయన మండిపడ్డా�
Minister Seethakka | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీ�