బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం నాయకులు శనివారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షే�
చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన ధర్మదీక్షలో సాక్షాత్తు బీసీ మంత్రికే అవమానం ఎదురైంది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అతి తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్�
బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే అది పోరాటాలతోనే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల దళితులు అసంతృప్తితో ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమా
బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డు అవే రిజర్వేషన్ల �
42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 27 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీసీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. బీసీ సంఘాలు ఈ నెల 24న ధర్నాచౌక్లో తలపెట్టిన మహాధర్నా కోసం బుధవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సన్న
బీసీల రిజర్వేషన్ల సాధన కోసం నవంబర్ 24న కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర కార్యాలయాల ఎదుట గాంధీగిరి (శాంతియుత ధర్నా) కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ వెల్లడించారు.
బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామంటూనే అదే బీసీ ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ కేసులు ఎలా పెడుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు.
ఓ వైపు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. మా పార్టీ అధిష్టానం పూర్తిగా ఎస్టీ, ఎస్టీ, బీసీలకే పెద్దపీట వేస్తున్నదని చెప్పుకొచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువన�
bc reservations | రిజర్వేషన్ అమలు విషయంలో ఇటు రాష్ట్రప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అన్నట్ల�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్వంలో శనివారం తెలంగాణ బంద్ (BC Bandh) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ నల్లకుంట, కాచిగూడ పరిధిలో ప�