బీసీ రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య నాటకాలు ఆడుతున్నారని, ఇవి ఆయనకు ఏమాత్రం తగవని సీపీఐ నేత కే నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘బీసీలకు 42 రిజర్వేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాం. బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు మద్దతుగా కలిసిరావాలి’ అని బీఆర్ఎస్ పార�
Vaddiraju Ravichandra | తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల
‘వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ ఒక బీసీ బిడ్డగా నేను పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతా. ఆ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కోరుతా. వారంతా మద్దతుగా నిలవాలి.
అన్ని రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మేరకు బీసీల రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు
Dasoju Sravan | నాలుగు కోట్ల మంది ప్రజలున్న తెలంగాణలో రెండు కోట్లకు పైగా బీసీలు ఉన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. మెస్సీతో కాదు.. గుంపు మెస్త్రీ బీసీలతో ప్రతిరోజూ ఫుట్బాల్ ఆడుతున్నాడని విమర్శించారు.
Srinivas Goud | సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాహుల్గాంధీకి ఫుట్బాల్ మ్యాచ్ చూసే టైమ్ ఉంది కానీ.. బీసీలకు ఇచ్చిన హా
Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ, , బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ �
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణాలు అర్పించిన బీసీ బిడ్డ ఈశ్వరాచారి ఆత్మబలిదానం వృథా కాదని, ఆయన రెండు కోట్ల మంది బీసీలకు స్ఫూర్తిదాతగా నిలిచాడని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్వర్ణకార సంఘం ఆధ్వర�
బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలోని జిల్లా, మండల, గ్రామాల్లో సమరభేరి చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
సీఎం రేవంత్రెడ్డి సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా వం గూరు మండలం కొండారెడ్డిపల్లిలో బీసీలకు చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్వయాన సీఎం ప్రకటించారు.
Peddapalli : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి(Sai Eshawra Chari) మృతి పట్ల బీసీ కులాల నాయకులు సంతాపం తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బరిగీసి కొట్లాడాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ..